అల్లు అర్జున్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. మరోపక్క కమర్షియల్ యాడ్స్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 హచిత్రంలో నటిస్తున్నాడు.. ఇక పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. అయితే తానూ చేసే పనిలో నీతి, నిజాయితీ ఎంత ఉండాలి అనుకుంటాడో.. తన ఫ్యాన్స్ కి కూడా ఆ పని నచ్చేలా ఉండాలని కోరుకుంటాడు బన్నీ. ప్రస్తుతం ఫ్యాన్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కోట్లు ఇస్తామన్న ఒక ప్రకటనను…
ఏదైనా ఒక సినిమా హిట్ అయితే కొన్నిరోజుల వరకు మ్యానియాలో ఉండిపోతారు అభిమానులు.. పుష్ప రిలీజ్ అయ్యాక తగ్గేదేలే, పార్టీలేదా పుష్ప అని మొదలుపెట్టారు.. ఆ తరువాత భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యాకా మనల్ని ఎవడ్రా ఆపేది అని స్టార్ట్ చేశారు.. ఇక ఆర్ఆర్ ఆర్ డైలాగ్స్ అయితే అసలు చెప్పనవసరం లేదు.. ఇక తాజాగా అభిమానులందరూ కెజిఎఫ్ 2 మ్యానియాలో పడ్డారు . ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యినప్పటినుంచి వయలెన్స్ డైలాగ్ ను వాడేస్తున్నారు.…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో భర్తతో కలిసి ఉంటున్న విషయం తెల్సిందే. ఇటీవల కాలంలో అమ్మడు సోషల్ మీడియా లో రీల్స్ చేస్తూ మరోసారి ప్రేక్షకులకు దగ్గరవుతున్న విషయం తెల్సిందే. మొన్నటికి మొన్న కళావతి సాంగ్ కి స్టెప్పులు వేసి అదరగొట్టిన లయ తాజాగా డీజే టిల్లు టైటిల్ సాంగ్ కి మాస్ స్టెప్పులు వేసి అలరించింది. డీజే టిల్లు వీడు.. వీడి స్టైలే వేరు అంటూ తన స్నేహితురాలు తో కలిసి వేసిన…