‘విక్రం’ సినిమాతో సినిమాటిక్ యూనివర్స్ ని స్టార్ట్ చేసిన ‘లోకేష్ కనగారాజ్’ తన నెక్స్ట్ సినిమాల గురించి హింట్ ఇచ్చాడు. ఇటివలే జరిగిన ‘ఫిల్మీ కంపానియన్ సౌత్ రౌండ్ టేబుల్ 2022’లో లోకేష్ కనగారాజ్ మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాడు. కమల్ హాసన్, రాజమౌళి, స్వప్న దత్, పృథ్వీరాజ్ సుకుమారన్, గౌతం వాసుదేవ్ మీనన్ కూడా ఉన్న ఈ ఇంటర్వ్యూలో లోకేష్, ప్రస్తుతం తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ‘విజయ్ 67’ సినిమా తెరకెక్కుతోంది.…
TRP Rating: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ నటించిన 'విక్రమ్' బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అయితే ఘన విజయం సాధించిన ఈ సినిమా ఈ టీవీ ప్రీమియర్లో తక్కువ టిఆర్ పిని సాధించటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
లోకనాయకుడు అని అభిమానులు గౌరవంగా పిలుచుకునే కమల్ హాసన్ 'విక్రమ్' మూవీతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్లయిమాక్స్ లో మెరుపులా మెరిసి, మూవీని మరో స్థాయికి తీసుకెళ్ళాడు.
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్ అందుకోవడంలో సూర్య తరువాతే ఎవరైనా.. ఇక ఇటీవలే విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో నటించి మెప్పించిన సూర్య ఆ పాత్రకు ప్రాణం పోశాడని చెప్పాలి.
Seeta The Incarnation: తింటే గారెలే తినాలి.. వింటే రామాయణమే వినాలి అని నాటారు పెద్దలు.. రామాయణం ఎంత చదివినా.. రాముడు గురించి ఎంత తెల్సుకున్న తనివితీరదు. ఇక సినిమాలో రాముడిగా తమ ఫేవరెట్ హీరో చేస్తే బావుంటుందని ప్రతి ఒక్క అభిమాని కొరుకుతూ ఉంటాడు.
Jayam Ravi: భారీ తారాగణంతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పొన్నియన్ సెల్వన్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Karthi: ఒక పెద్ద సినిమా చేసినప్పుడే సినిమా ఎంత పెద్ద మీడియమో గుర్తు వస్తుందని కార్తీ చెప్పుకొచ్చాడు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ ప్రధానపాత్రల్లో స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్. సెప్టెంబర్ 30 న ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Suhasini Maniratnam: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్.
Ananth Sriram: కోలీవుడ్ బాహుబలిగా తెరకెక్కింది పొన్నియన్ సెల్వన్. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ, విక్రమ్, జయంరవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాను తెలుగులో నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు.