కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్స్ను పలకరించి ఏడాది దాటిపోయింది. 2024 మొత్తం షూటింగ్స్ తోనే గడిపేశాడు. విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఈ ఏడాది సంక్రాంతికి విదాముయర్చిని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్ ఉన్నట్టుండి అనివార్య కారణాల వలన ఈ సినిమా పొంగల్ రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. విదాముయర్చి ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ రిలీజ్ కు అడ్డంకులు ఏర్పడడంతో రిలీజ్ కు బ్రేక్ పడింది.…
కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ప్రజెంట్ ఆయన ‘విదా ముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మించారు. దీంతో పాటుగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.…
పొంగల్ దంగల్ నుండి సడెన్లీ తప్పుకున్నాడు అజిత్. లీగల్ ఇష్యూస్, సెటిల్ మెంట్ కారణాలతో రిలీజ్ వాయిదా పడి గేమ్ ఛేంజర్కు లైన్ క్లియర్ చేస్తే.. ధనుష్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. సంక్రాంతి రేసు నుండి సైడైన విదాముయర్చి ఇష్యూ సాల్వ్ కావడంతో ఫిబ్రవరిలో సినిమా దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్లో గట్టిగానే బజ్ నడుస్తుంది. ఇదే మారి హీరోను కలరపెడుతోంది. ఇప్పటికే ఫిబ్రవరిలో కర్చీఫ్ వేసుకున్న ధనుష్ సినిమాలను కష్టాల్లో నెట్టినట్లయ్యింది.…
తమిళ స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఆయన సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్కు విశేష స్పందన లభించింది. Also Read…
అగ్ర కథానాయకుడు అజిత్కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’. ఈ సినిమా వచ్చే 2025 సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అనౌన్స్మెంట్ రోజు నుంచి భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్గా విడుదలైన విడాముయర్చి సినిమా టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ అంచనాలను నెక్ట్స్ లవెల్కు తీసుకెళుతూ…
తమిళ స్టార్ హీరో అజిత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్నాడు. ఒకవైపు మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న గుడ్ బాడ్ అగ్లీ సినిమా చేస్తూనే మరోవైపు లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘విదాముయార్చి’ సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల షూట్ జెట్ స్పీడ్ లో జరుతున్నాయి. ఈ రెండిటీలో ‘విదాముయార్చి’ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. మాగిజ్ తిరుమేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా…
తమిళ స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఆయన సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్కు విశేష స్పందన లభించింది. Also Read…
పొంగల్ రేసు నుండి ఒక్కో వికెట్ డౌన్ అవుతోంది. గేమ్ ఛేంజర్, విదాముయర్చి భారీ బడ్జెట్ చిత్రాలు సంక్రాంతి స్లాట్స్ బుక్ చేసుకోవడంతో పండుగ సీజన్ పిచ్చ కాంపిటీషన్గా మారిపోయింది. సెల్ఫ్ డామినేషన్ ఎందుకులే అని గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ దంగల్ నుండి తప్పుకుంది. ఇదే కాదు మరో స్టార్ హీరో కూడా చెర్రీకి, అజిత్కు సైడిచ్చాడు. కోలీవుడ్ రియల్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ మీనన్తో చేసిన ధ్రువ…
‘సంక్రాంతి’ అంటేనే.. సినిమాల సీజన్. నాలుగైదు సినిమాలు రిలీజ్ అయినా సరే.. బక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పటికే 2025 సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు డేట్ లాక్ చేసి పెట్టుకున్నాయి. జనవరి 10న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, 12న బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’, 14న విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే మైత్రీ మూవీస్ బ్యానర్లో ‘తలా’ అజిత్ కుమార్ నటిస్తున్న ‘గుడ్…
కోలీవుడ్ స్టార్ హీరో ‘తలా’ అజిత్ కుమార్ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ ‘మంగాత’ (గ్యాంబ్లర్). ఇందులో అజిత్, సౌత్ క్వీన్ త్రిష, యాక్షన్ కింగ్ అర్జున్ త్రయం తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. మరోసారి ఈ కాంబో ఆడియెన్స్ను మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఏకే 62గా వస్తోన్న ‘విదాముయార్చి’లో అజిత్, త్రిష, అర్జున్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను…