మాజీ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షులు వీహెచ్ ను ఫోన్ చేసి పరామర్శించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అపోలో ఆసుపత్రిలో కిడ్నీ సమస్య తో చికిత్స పొందుతున్న వీహెచ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెకుసుకున్నారు. డాక్టర్ల సలహాలు ఖచ్చితంగా పాటించాలని చెప్పిన వెంకయ్య నాయుడు… ఆరోగ్యం కోలుకుని తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని తెలిపారు. అయితే తనను గుర్తు పెట్టుకొని పరామర్శించిన వెంకయ్యకు ధన్యవాదాలు తెలిపారు వీహెచ్. అలాగే మీ పరమర్శతో నాకు చాలా ఉత్సాహం…
ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. అయితే ఈ సమావేశానికి గల కారణం ఏంటో తెలియరాలేదు. కానీ ఉపరాష్ట్రపతిని కలిసినట్టు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నా సోదరితో పాటు గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసాను. ఆయనతో కలిసి కొంత క్వాలిటీ టైం ను స్పెండ్ చేయడం సంతోషంగా ఉంది. ఆయనతో పలు విషయాల గురించి చర్చించాము. ఆయనతో మాట్లాడిన టాపిక్స్ లో నాకు ఇష్టమైన సామాజిక సేవ కూడా ఉంది.…