ఉపరాష్ట్రపతిని కలిసిన విశాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. అయితే ఈ సమావేశానికి గల కారణం ఏంటో తెలియరాలేదు. కానీ ఉపరాష్ట్రపతిని కలిసినట్టు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నా సోదరితో పాటు గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసాను. ఆయనతో కలిసి కొంత క్వాలిటీ టైం ను స్పెండ్ చేయడం సంతోషంగా ఉంది. ఆయనతో పలు విషయాల గురించి చర్చించాము. ఆయనతో మాట్లాడిన టాపిక్స్ లో నాకు ఇష్టమైన సామాజిక సేవ కూడా ఉంది. దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి” అంటూ విశాల్ ట్వీట్ చేశాడు.
Read Also : ట్రెండింగ్ లో రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ”
Also Read
సమావేశం తరువాత విశాల్ కు వెంకయ్య కనెక్టింగ్. కమ్యూనికేటింగ్, ఛేంజింగ్ అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ మీటింగ్ వెనుక అసలు కారణం ఏమై ఉంటుందా ? అనే విషయం గురించే అంతా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం విశాల్ ఎనిమీ, డిటెక్టివ్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు.
Jus met our Hon Vice President Shri Venkaiah Naidu along with my sister & spent some quality time
It's always been a pleasure talking to him about various topics & his trust activities which includes my fav social service
God bless sir with health peace & prosperity pic.twitter.com/cDWjAdU3Ui
— Vishal (@VishalKOfficial) July 11, 2021
తాజావార్తలు
-
Korean Kanakaraju: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ డేట్ లాక్!
-
Dharma Mahesh : హీరో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
-
BCCI Trolls: పర్ఫామెన్స్కు విలువ లేదా?.. సిఫార్సుల ద్వారానే ఛాన్స్లు.. టీమిండియా ఎంపికలపై విమర్శలు!
-
Suhas Murder : డబ్బుల గొడవతోనే అర్ధరాత్రి పిలిచి స్నేహితుడి హత్య..
-
Iran War: ట్రంప్ను చంపుతారని భయపెట్టిన ఇజ్రాయిల్.. అందుకే మళ్లీ అమెరికా ఇరాన్పై దాడి చేసిందా?
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!