ఉపరాష్ట్రపతిని కలిసిన విశాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. అయితే ఈ సమావేశానికి గల కారణం ఏంటో తెలియరాలేదు. కానీ ఉపరాష్ట్రపతిని కలిసినట్టు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నా సోదరితో పాటు గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసాను. ఆయనతో కలిసి కొంత క్వాలిటీ టైం ను స్పెండ్ చేయడం సంతోషంగా ఉంది. ఆయనతో పలు విషయాల గురించి చర్చించాము. ఆయనతో మాట్లాడిన టాపిక్స్ లో నాకు ఇష్టమైన సామాజిక సేవ కూడా ఉంది. దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి” అంటూ విశాల్ ట్వీట్ చేశాడు.
Read Also : ట్రెండింగ్ లో రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ”
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
సమావేశం తరువాత విశాల్ కు వెంకయ్య కనెక్టింగ్. కమ్యూనికేటింగ్, ఛేంజింగ్ అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ మీటింగ్ వెనుక అసలు కారణం ఏమై ఉంటుందా ? అనే విషయం గురించే అంతా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం విశాల్ ఎనిమీ, డిటెక్టివ్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు.
Jus met our Hon Vice President Shri Venkaiah Naidu along with my sister & spent some quality time
It's always been a pleasure talking to him about various topics & his trust activities which includes my fav social service
God bless sir with health peace & prosperity pic.twitter.com/cDWjAdU3Ui
— Vishal (@VishalKOfficial) July 11, 2021
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?