ఉపరాష్ట్రపతిని కలిసిన విశాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. అయితే ఈ సమావేశానికి గల కారణం ఏంటో తెలియరాలేదు. కానీ ఉపరాష్ట్రపతిని కలిసినట్టు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నా సోదరితో పాటు గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసాను. ఆయనతో కలిసి కొంత క్వాలిటీ టైం ను స్పెండ్ చేయడం సంతోషంగా ఉంది. ఆయనతో పలు విషయాల గురించి చర్చించాము. ఆయనతో మాట్లాడిన టాపిక్స్ లో నాకు ఇష్టమైన సామాజిక సేవ కూడా ఉంది. దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి” అంటూ విశాల్ ట్వీట్ చేశాడు.
Read Also : ట్రెండింగ్ లో రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ”
Also Read
సమావేశం తరువాత విశాల్ కు వెంకయ్య కనెక్టింగ్. కమ్యూనికేటింగ్, ఛేంజింగ్ అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ మీటింగ్ వెనుక అసలు కారణం ఏమై ఉంటుందా ? అనే విషయం గురించే అంతా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం విశాల్ ఎనిమీ, డిటెక్టివ్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు.
Jus met our Hon Vice President Shri Venkaiah Naidu along with my sister & spent some quality time
It's always been a pleasure talking to him about various topics & his trust activities which includes my fav social service
God bless sir with health peace & prosperity pic.twitter.com/cDWjAdU3Ui
— Vishal (@VishalKOfficial) July 11, 2021
తాజావార్తలు
-
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
-
Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
-
Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
-
Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
-
Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!