భార్యలు.. భర్తలను చంపుతున్న కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి కరీంనగర్ లో చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. తన భర్తను అత్యంత దారుణంగా హత్యచేసింది. చెడు వ్యసనాలకు అలవాటు పడి మరో ఐదుగురు సహాయంతో భర్తను తుదముట్టించింది. Read Also:Humanity:వృద్ధురాలి పట్ల మానవత్వం చూపించిన ఎస్సై పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో కత్తి సురేష్, మౌనిక లు పదేళ్ల క్రి తం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి…