Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Verdict

Verdict News

    • Breaking: బీటెక్‌ విద్యార్థిని హత్య కేసులో సంచలన తీర్పు
      #ఆంధ్రప్రదేశ్

      Breaking: బీటెక్‌ విద్యార్థిని హత్య కేసులో సంచలన తీర్పు

      ఏపీతో పాటు తెలంగాణలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు వెలువరించింది గుంటూరు జిల్లా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు.. ఈ కేసులో హంతకుడైన శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది ప్రత్యేక న్యాయస్థానం.. శశికృష్ణను చనిపోయేంత వరకు ఉరి తీయాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఈ కేసులో 10 గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్‌ చేశారు.. 2 రోజుల్లో ఫోరెన్సిక్, డీఎన్‌ఏ నిర్ధారణ చేశారు, దిశ కింద కొత్త ల్యాబులు,…
    • Akbaruddin: అక్బరుద్దీన్ కేసులో కాసేపట్లో తుది తీర్పు.. ఓల్డ్‌ సిటీలో టెన్షన్‌..!
      #తెలంగాణ

      Akbaruddin: అక్బరుద్దీన్ కేసులో కాసేపట్లో తుది తీర్పు.. ఓల్డ్‌ సిటీలో టెన్షన్‌..!

      వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై నమోదైన కేసుల్లో ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం.. ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన 2012 కేసుల్లో తీర్పు వెల్లడించనుంది.. కాగా, పదేళ్ల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్బరుద్దీన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ కేసు నమోదు చేశారు.. ఇక, ఈ కేసులో నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ ముగించింది.. ఈ కేసులో 30 మందికిపైగా సాక్షులను విచారించింది కోర్టు.. అదే విధంగా ఆ…
    • Ap Highcourt Verdict: అమరావతిపై హైకోర్ట్ కీలక తీర్పు
      #ఆంధ్రప్రదేశ్

      Ap Highcourt Verdict: అమరావతిపై హైకోర్ట్ కీలక తీర్పు

      3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. 3 నెలల్లో ప్లాన్‌ను పూర్తిచేయాలని హైకోర్టు ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని, 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లు ఇవ్వాలంది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని, రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి…
    • సమంత కేసులో ఏం జరగనుంది?
      #Top Story

      సమంత కేసులో ఏం జరగనుంది?

      సినీనటి సమంత కేస్ లో వాదనలు పూర్తయ్యాయి. నేడు తీర్పు ప్రకటించనుంది కూకట్ పల్లి కోర్టు. తన వ్యక్తిగత జీవితంపై కథనాలు ప్రసారం చేసి తనపరువుకు భంగం కలిగించారని నటి సమంత కోర్టులో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. డాక్టర్ సీఎల్ వెంకట్ రావు, సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ పై పరువు నష్టం దావా దాఖలు చేశారు. బహిరంగ క్షమాపణతో పాటు, తనకు సంబంధించి ఆయా యూట్యూబ్ ఛానెల్స్‌లో వున్న వీడియో లింక్…
    • స‌మంత కేసులో ముగిసిన వాద‌న‌లు… తీర్పు…
      #Top Story

      స‌మంత కేసులో ముగిసిన వాద‌న‌లు… తీర్పు…

      కూక‌ట్ ప‌ల్లి కోర్టులో స‌మంత మూడు యూట్యూబ్ ఛాన‌ల్స్‌పై ప‌రువున‌ష్టం దావా వేసిన సంగ‌తి తెలిసిందే.  ఈ కేసుపై ఈరోజు విచార‌ణ చేప‌ట్టారు.  స‌మంత ఇంకా విడాకులు తీసుకోలేద‌ని, ఆ లోగానే ఆమెపై దుష్ప్ర‌చారం చేస్తూ ప‌రువుకు భంగం క‌లింగేలా ప్ర‌వ‌ర్తించారని, స‌మంత‌ను వ్య‌క్తిగతంగా టార్గెట్ చేసుకొని వార్త‌లు రాశార‌ని, ఆమెకు అక్ర‌మ సంబంధాలు అంట‌గ‌ట్టార‌ని సమంత త‌ర‌పు న్యాయ‌వాది కోర్టులో వాదించారు.  వాద‌న‌లు విన్న కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.  త‌ప్పు  జ‌రిగింద‌ని భావిస్తే ప‌రువున‌ష్టం…
    • సంచలనం సృష్టించిన కొల్లం కేసు.. అసలు దోషిని తేల్చిన కోర్టు..
      #జాతీయం

      సంచలనం సృష్టించిన కొల్లం కేసు.. అసలు దోషిని తేల్చిన కోర్టు..

      కేరళలోని కొల్లంలో దివ్యాంగురాలైన ఓ వివాహిత పాటు కాటుతో మరణించింది.. అయితే, అదంతా ఓ ప్లాన్‌ ప్రకారం చేసిన మర్డర్‌ కావడం అంతా కంగుతినే విషయం.. ఈ కేసును సవాల్‌గా తీసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. సజీవ పాము, ఓ బొమ్మ దాని చేతిని ఉపయోగించి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయడం సంచలంగా మారింది.. ఈ తరహాలో పోలీసులు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.. దీంతో.. ఇది దేశవ్యాప్తంగా సంచనలంగా మారింది.. అయితే, ఈ కేసులో మృతురాలి…
    • సుప్రీంకోర్టు కీల‌క తీర్పు:  వారికి రూ.50 వేలు ప‌రిహారం ఇవ్వాల్సిందే…
      #Top Story

      సుప్రీంకోర్టు కీల‌క తీర్పు: వారికి రూ.50 వేలు ప‌రిహారం ఇవ్వాల్సిందే…

      క‌రోనా బారిన ప‌డి మృతి చెందిన కుటుంబాల‌కు ఇచ్చే ప‌రిహారంపై సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.  క‌రోనా మృతుల కుటుంబాల‌కు రూ.50 వేల చొప్పున ప‌రిహారం అందించాల‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.  క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్లు దృవీక‌ర‌ణ ప‌త్రం లేకున్నాకూడా ప‌రిహారం అందించాల‌ని,  ఈ ప‌రిహారం కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా ప‌రిహారం అందించాల‌ని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది.  జాతీయ విపత్తున నిర్వ‌హ‌ణ సంస్థ ప్ర‌తిపాదించిన విధంగా రూ.50 వేల ప‌రిహారాన్ని ఇవ్వ‌కుండా ఏ రాష్ట్రం నిరాక‌రించరాద‌ని,…
    • మాన్సాస్ ట్ర‌స్ట్‌పై ఏపీ హైకోర్టు కీల‌క ఆదేశం…
      #Top Story

      మాన్సాస్ ట్ర‌స్ట్‌పై ఏపీ హైకోర్టు కీల‌క ఆదేశం…

      విజ‌య‌న‌గ‌రంలోని మాన్సాస్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారంపై అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్టులో రిట్ పిటీష‌న్‌ను దాఖ‌లు చేశారు.  ఈ రిట్ పీటీష‌న్‌ను విచారించిన హైకోర్ట్ కీల‌క ఆదేశాల‌ను జారీ చేసింది.  ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 72 ను హైకోర్టు కొట్టివేసింది.  మ‌హాల‌క్ష్మీ దేవ‌స్థానం, మాన్సాస్ ట్ర‌స్ట్‌కు అశోక్ గ‌జ‌ప‌తి రాజునే చైర్మ‌న్ గా ఉండేలా ఆదేశాలు జారీచేసింది.  గ‌తంలో మాన్సాస్‌, మ‌హాల‌క్ష్మీ దేవ‌స్థానం ట్ర‌స్ట్‌ల‌కు అశోక్ గ‌జ‌ప‌తిరాజు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించేవారు.  అయితే, ఆయ‌న్ను త‌ప్పిస్తూ ప్ర‌భుత్వం జీవో 72…
    ←123

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • Rakasa Teaser Talk: నవ్విస్తూనే భయపెడుతున్న సంగీత్ శోభన్.. రిలీజ్ డేట్ ఫిక్స్.!

  • Iran: ‘‘ఇది ముస్లింలపై యుద్ధం’’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్..

  • Ind vs WI: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న సూర్య.. రింకూకు నో ఛాన్స్.. వెస్టిండీస్ జట్టులో కీలక మార్పు!

  • Breaking News: మోడీ అధ్యక్షతన అత్యున్నత CCS సమావేశం..

  • Salman Ali Agha: “నిన్ను తీసేస్తారా? నువ్వే రిజైన్ చేస్తావా?”.. జర్నలిస్ట్ ప్రశ్నకు పాకిస్థాన్ కెప్టెన్ షాకింగ్ ఆన్సర్!

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions