బాలివుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులను పలకరిస్తూ వస్తుంది.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది.. ఇటీవల…
Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో దేవర సినిమాతో పరిచయం అవుతున్న ఈ భామ తాజాగా బవాల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా నితేష్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేశారు.
Samantha: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ సమంత జంటగా ది ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిరీస్ సిటాడెల్. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ సిరీస్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన సామ్ నటిస్తోంది. ప్రియాంక చోప్రా హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కు ఈ సిరీస్ రీమేక్ గా తెరకెక్కుతుంది.
లేడీ సూపర్ స్టార్ సమంతా గత కొంతకాలంగా ‘మయోసైటిస్’తో బాధతున్న సంగతి తెలిసిందే. ట్రీట్మెంట్ తీసుకుంటూ పబ్లిక్ అప్పీరెన్స్ ని పూర్తిగా అవాయిడ్ చేసిన సామ్, దాదాపు ఆరు నెలల తర్వాత అభిమానుల ముందుకి వచ్చింది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’ ట్రైలర్ ని ఒక ఈవెంట్ ని చేసి గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంతా కనిపించింది. వైట్ సారీలో సామ్ ని చూసిన…
Samantha: స్టార్ హీరోయిన్ సమంత మయోసిటిస్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తన ఆరోగ్య స్థితి గురించి సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సమంత ఇక సినిమాలు మానేస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది.
అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సీరీస్ చేయడానికి వరుణ్ ధావన్, సమంతా రెడీ అవుతున్నారు. ‘రుస్సో బ్రదర్స్’ ప్రొడ్యూస్ చేస్తూ, షో రన్నర్స్ గా వ్యవహరిస్తున్న ‘సీటాడెల్’ అనే ఫ్రాంచైజ్ లో భాగంగా ఒక ఇండియన్ స్పై థ్రిల్లర్ సీరిస్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సీరీస్ ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తుండగా సమంతా, వరుణ్ ధావన్ మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. జనవరిలో ఈ స్పై థ్రిల్లర్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్…
శుక్రవారం జనం ముందుకు రాబోతున్న 'తోడేలు' సినిమా నుండి నాలుగో పాట విడుదలైంది. 'అంతా ఓకేనా...' అంటూ సాగే ఈ రోడ్ ట్రిప్ సాంగ్ ను వరుణ్ ధావన్, అభిషేక్ బెనర్జీ, పాలిన్ కబక్ పై చిత్రీకరించారు.