కరణ్ జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ తో వరుణ్ ధావన్ బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు వరుణ్ యంగ్ హీరోలలో డిమాండ్ ఉన్న నటుడు. తాజాగా అతని మేనకోడలు అంజినీ ధావన్ కూడా కరణ్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోందట. ఇప్పటికే అంజనీ ఆ దిశగా తన ప్రిపరేషన్ మొదలు పెట్టిందట. అందులో భాగంగా కథక్, జాజ్ వంటి పాశ్చాత్య, క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం ప్రారంభించిందట. ఇక…
ప్రపంచ వ్యాప్తంగా పేరున్న బీటీఎస్ బాయ్స్ కి ఫ్యాన్స్ కొదవ అస్సలు లేదు. వాళ్ల సాంగ్స్, డ్యాన్స్ మూవ్స్ అంటే జనం పడి చచ్చిపోతున్నారు. ఇక తమని తాము ‘ఆర్మీ’గా పిలుచుకునే బీటీఎస్ ఫ్యాన్స్ ఇండియాలోనూ చాలా మందే ఉన్నారు. అందులో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ, దీపికా పదుకొణే లాంటి ఏ లిస్టర్స్ సైతం “మేం బీటీఎస్ ఆర్మీ” అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. మరి లెటెస్ట్ గా ‘ఆర్మీ’లో…
రాజ్ కుంద్రా ఉదంతంలో శిల్పా ఎదుర్కొంటోన్న చిక్కులు అన్నీ ఇన్నీ కావు. ఒకవైపు పోలీసుల దర్యాప్తులు, కోర్టుల విచారణలే కాక మరో వైపు మీడియా, సొషల్ మీడియా రాద్ధాంతం ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అందుకే, శిల్పా భర్త అరెస్ట్ తరువాత మొదటిసారి విపులంగా స్పందించింది. వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తాను ఏం మాట్లాడనని మరొక్కమారు తేల్చి చెప్పిన మిసెస్ కుంద్రా ముంబై పోలీస్, భారతీయ న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. తాను అనని…
‘స్కిన్ షో’… ఈ పదం మామూలుగా సిల్వర్ స్క్రీన్ బ్యూటీస్ కి వాడుతుంటారు. కానీ, క్రమంగా ట్రెండ్ మారుతోంది. గతంలో సల్మాన్ లాంటి ఒకరిద్దరు షర్ట్ విప్పి స్కిన్ షో చేస్తే… ఇప్పుడు దాదాపుగా అందరు కుర్ర హీరోలు టాప్ లెస్ గా రచ్చ చేస్తున్నారు. బాలీవుడ్ లో యమ జోరు మీద ఉన్న వరుణ్ ధావన్ కూడా కండల రేసులో ఏ మాత్రం వెనకబడటం లేదు. జిమ్ లో రెగ్యులర్ గా చెమటలు చిందించి అదిరిపోయే…