ఓవైపు కరోనా మహమ్మారి భయం వెంటాడుతూనే ఉండగా.. ఇప్పుడు మంకీపాక్స్ కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. రోజురోజుకు మంకీపాక్స్ కేసులు పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 16వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో.. మంకీపాక్స్కు వ్యాక్సిన్తో చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధం అవుతోంది.. మంకీపాక్స్ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఫార్మా…
వ్యాక్సిన్లపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. ఇక, దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందివ్వనున్నట్టు జాతినుద్దేశించిన ప్రసంగించిన సమయంలో స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామని.. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని వెల్లడించారు.. 75 శాతం వ్యాక్సిన్లను కేంద్రం సరఫరా చేస్తుందని.. 25 శాతం వ్యాక్సిన్ డోసులు ప్రైవేట్ ఆస్పత్రులు కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు.. అయితే, ప్రైవేట్…