టాలీవుడ్ లోని ఓ టాప్ ప్రొడక్షన్ హౌజ్ చరణ్, ప్రభాస్ మల్టీస్టారర్ కు ప్లాన్ చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి నటించబోతున్న క్రేజీ మల్టీస్టారర్ కు యువి క్రియేషన్స్ నిర్మించనుంది అంటున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి పాన్ ఇండియన్ సినిమా చేయడానికి యువి క్రియేషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు నిర్మాతలు తమ నిర్మాణ సంస్థలో పని…
యంగ్ హీరో కార్తికేయ ‘రాజా విక్రమార్క’తో పాటు మరో రెండు, మూడు తెలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో చాలా వరకూ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. అయితే విశేషం ఏమంటే… అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘వాలిమై’లో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే… తాజాగా యూవీ క్రియేషన్స్ సంస్థ సైతం కార్తికేయతో ఓ సినిమాను ప్లాన్ చేసింది. అందులో ‘చి.ల.సౌ.’ ఫేమ్ రుహానీ శర్మను హీరోయిన్ గా ఎంపిక…
“నిశ్శబ్దం” అనుష్క శెట్టి మరో కొత్త చిత్రానికి సంతకం చేయలేదు. చాలా గ్యాప్ తీసుకున్న స్వీటీ 2021లో రెండు ప్రాజెక్టులు చేస్తున్నట్లు వెల్లడించింది. కానీ ఈ ఏడాది సగం పూర్తయినా వాటి గురించి ఎలాంటి ప్రకటన లేదు. అయితే యూవీ క్రియేషన్స్ నిర్మించబోయే ఓ సినిమాలో అనుష్క నటించబోతోందని వార్తలు వచ్చాయి. నవీన్ పోలిశెట్టి ఇందులో ప్రధాన పాత్రలో కన్పించబోతున్నాడని అన్నారు. ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ పి మహేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని అన్నారు. కానీ…