Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Uttarakhand

Uttarakhand News

    • ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు: 7 ద‌శ‌ల్లో పోలింగ్‌… మార్చి 10న కౌంటింగ్‌..
      #జాతీయం

      ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు: 7 ద‌శ‌ల్లో పోలింగ్‌… మార్చి 10న కౌంటింగ్‌..

      ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ విడుద‌ల చేసింది.  తక్ష‌ణ‌మే ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  ఐదు రాష్ట్రాల్లో 7 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలియ‌జేసింది.  జ‌న‌వ‌రి 14 వ తేదీన యూపీలో తొలిద‌శ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు సీఈసీ తెలిపింది.  తొలిద‌శ పోలింగ్ ఫిబ్ర‌వ‌రి 10న జ‌రుగుతుంది.  యూపీలో ఫిబ్ర‌వ‌రి 10, 14,23,27, మార్చి 3,7  వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా, ఫిబ్రవ‌రి 14 వ…
    • ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు:  కోవిడ్ సేఫ్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాం
      #జాతీయం

      ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు: కోవిడ్ సేఫ్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాం

      ఈ ఏడాది ప్ర‌ధ‌మార్థంలో ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉన్న‌ది.  మార్చితో గోవా, పంజాబ్‌, మ‌ణిపూర్ రాష్ట్రాల‌కు పాల‌నా కాలం ముగియ‌నుండ‌గా, మే నెల‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వాల పాల‌నా కాలం ముగియ‌నున్న‌ది.  క‌రోనా తీవ్ర‌త కార‌ణంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో ప‌ర్య‌టించారు.  అక్క‌డి ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. క‌రోనా కేసులు పెరుగుతున్నందున ఆరోగ్య‌శాఖ అధికారుల‌తోనూ సంప్ర‌దింపులు జ‌రిపారు.  క‌రోనా కేసులు పెరుగుతున్నందున కొత్త నిబంధ‌న‌లు తీసుకొస్తున్న‌ట్టు సీఈసీ పేర్కొన్న‌ది.   Read:…
    • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఈ రోజే..
      #జాతీయం

      ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఈ రోజే..

      ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది… ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు సంబంధించిన ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసినట్టు మీడియాకు సమాచారం ఇచ్చింది సీఈసీ.. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మే నెలలో ముగియనుండగా.. మిగతా నాలుగు అసెంబ్లీల గడువు మార్చిలోనే వేర్వేరు…
    • ఎన్నికల ఎఫెక్ట్… విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్
      #జాతీయం

      ఎన్నికల ఎఫెక్ట్… విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్

      త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల తాయిలాలను ప్రకటిస్తున్నాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీ మరోసారి అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ఓ నూతన పథకాన్ని ప్రకటించింది. Read Also: ఒమిక్రాన్‌కు ఉచిత ప‌రీక్ష‌… లింక్ క్లిక్‌ చేస్తే రాష్ట్రంలో 10వ…
    • అంకుల్ అని పిలిచిన యువతి.. కోపంతో ఆ వ్యక్తి చేసిన పనికి…
      #Top Story

      అంకుల్ అని పిలిచిన యువతి.. కోపంతో ఆ వ్యక్తి చేసిన పనికి…

      ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉదమ్ సింగ్ నగర్‌లోని సితార్‌ గంజ్‌లో 18 ఏళ్ల యువతి తనను అంకుల్ అని పిలిచిందని 35 ఏళ్ల వ్యక్తి దాడి చేశాడు. ఖాటిమా రోడ్డులో ఉన్న ఓ స్పోర్ట్స్ దుకాణంలో 18 ఏళ్ల యువతి రాకెట్ కొనుగోలు చేసింది. అయితే ఆ రాకెట్‌కు డ్యామేజీ ఉండటంతో దానిని మార్చుకునేందుకు మళ్లీ ఆ దుకాణానికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ పనిచేసే 35 ఏళ్ల మోహిత్ కుమార్‌ను అంకుల్ అని పిలిచింది. Read…
    • కీప‌ర్ రిష‌బ్ పంత్ కు అరుదైన గౌర‌వం
      #Top Story

      కీప‌ర్ రిష‌బ్ పంత్ కు అరుదైన గౌర‌వం

      టీమ్‌ఇండియా యువ క్రికెటర్ రిషభ్‌ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రీడలు, మానసిక ఆరోగ్యంపై యువతకు అవగాహన కల్పించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న రిషభ్‌పంత్‌తో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్‌ ధామీ వీడియో కాల్‌లో మాట్లాడారు. రాష్ట్ర యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు బ్రాండ్‌ అంబాసడర్‌గా నియమిస్తున్నట్లు చెప్పారు. ఇక దీనిపై కీప‌ర్ రిష‌బ్ పంత్ కూడా త‌న స్టైల్ లో స్పందించారు. ఇలాంటి గౌర‌వం ద‌క్క‌డం త‌న‌కు చాలా ఆనందంగా…
    • సరిహద్దు భద్రత సమస్యలను పరిష్కరించాలి: సుప్రీం కోర్టు
      #జాతీయం

      సరిహద్దు భద్రత సమస్యలను పరిష్కరించాలి: సుప్రీం కోర్టు

      ఉత్తరాఖండ్‌లో రెండు లైన్ల జాతీయ రహదారి (ఛార్‌ధామ్‌) ప్రాజెక్టులో భాగంగా రోడ్ల విస్తరణకు మంగళవారం సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ఈ ప్రాంతంలో రోడ్ల విస్తరణకు గల ప్రాముఖ్యతను తెలియజేస్తూ కేంద్రం వినిపించిన వాదనలను సుప్రీం కోర్టు ఏకీభవించింది. జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ ఈ కేసును విచారించింది. అయితే ఈ ప్రాజెక్టులో సరిహద్దు భద్రతా సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు పేర్కొంది. Also Read: బూస్టర్‌…
    • దేశంలో మ‌రో చ‌ట్టం రద్దు…
      #Top Story

      దేశంలో మ‌రో చ‌ట్టం రద్దు…

      ఉత్త‌రాఖండ్ పేరు విన‌గానే మన‌కు చార్‌ధామ్ యాత్ర గుర్తుకు వ‌స్తుంది.  ఉత్త‌రాఖండ్‌ను దేవ‌భూమిగా పిలుస్తారు.  కేదారినాథ్‌, బ‌ద్రీనాథ్‌, య‌మునోత్రి, గంగోత్రి ఇలా ఎన్నో ప్రసిద్ధ దేవాల‌యాలు ఉన్నాయి.  అయితే, 2019లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి త్రివేంద్ర సింగ్ రావ‌త్ చార్‌ధామ్ బోర్డును ఏర్పాటు చేసింది.  ఈ బోర్డు కింద మొత్తం 51 దేవాల‌యాల‌ను తీసుకొచ్చింది.  అయితే, ఈ బోర్డు ఏర్పాటు కార‌ణంగా త‌మ సంప్ర‌దాయ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతంద‌ని పూజారులు ఆందోళ‌న చేస్తున్నారు.  ఈ బోర్డు చ‌ట్టాన్ని ర‌ద్దు…
    • కేసులను ఉపసంహరించుకోవాలి: యూపీ, ఉత్తరాఖండ్‌
      #జాతీయం

      కేసులను ఉపసంహరించుకోవాలి: యూపీ, ఉత్తరాఖండ్‌

      ఉత్తరాఖండ్‌ను యూపీ నుంచి విభజించి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత, రెండు రాష్ట్రాలు పరస్పరం దాఖలైన కేసులను ఉపసం హరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. చాలా కేసులు ఆస్తుల విభజనతో ముడిపడి ఉన్నాయి. “కొన్ని దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి. కొన్ని సందర్భాల్లో, సమస్యలను పరిష్కరించేందుకు ఇరువైపులా అధికారులు 15 రోజుల్లో సమావేశమవుతారు” అని ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామనీ చెప్పారు. ఈ సందర్భంగా ధమానీ మాట్లాడుతూ.. నేను యుపితో భావోద్వేగ బంధాన్ని పంచుకున్నాను. నేను…
    • కేదార్‌నాథ్‌లో ప్రధాని ప్రత్యేక పూజలు..
      #Top Story

      కేదార్‌నాథ్‌లో ప్రధాని ప్రత్యేక పూజలు..

      ఉత్తరాఖండ్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. కేదార్‌నాథ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఉత్తరాఖండ్‌ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది.. ఆ తర్వాత కేదార్‌నాథ్‌ వెళ్లారు.. మొదట కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు.. ఆల‌యంలో ప్రార్థన‌లు నిర్వహించిన త‌ర్వాత, ఆల‌య ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన 12 అడుగుల ఆది గురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు.. కాగా, 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధి ధ్వంసమైంది.. ఆ…
    ←1…2526272829→

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions