Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Uttarakhand

Uttarakhand News

    • క‌న్వ‌ర్ యాత్ర‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం:  యూపీకి నోటీసులు
      #Top Story

      క‌న్వ‌ర్ యాత్ర‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం: యూపీకి నోటీసులు

      క‌న్వ‌ర్ యాత్ర‌కు యూపీ అనుమ‌తులు ఇవ్వ‌డంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  క‌రోనా దృష్ట్యా అనుమ‌తులు ఎలా  ఇస్తార‌ని ప్ర‌శ్నించింది.  సుమోటోగా కేసును స్వీక‌రించిన సుప్రీంకోర్టు యూపీకి, కేంద్రానికి నోటీసులు జారీచేసింది.  అయితే, ఈ యాత్ర‌కు ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అనుమ‌తి నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే.  మ‌హాశివుడి భ‌క్తులు ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్‌, గోముఖ్, గంగోత్రికి వెళ్లి అక్క‌డి ప‌విత్ర‌మైన గంగాన‌ది జ‌లాలను తీసుకొని వ‌స్తారు.  వాటిని స్థానికంగా ఉండే శివాల‌యంలో మ‌హాశివునికి అభిషేకిస్తారు.  ఈ యాత్ర ప్ర‌తి…
    • వైర‌ల్: జ‌ల‌పాతం కింద వంద‌లాది మంది స్నానం…మండిప‌డుతున్న నెటిజ‌న్లు…
      #Top Story

      వైర‌ల్: జ‌ల‌పాతం కింద వంద‌లాది మంది స్నానం…మండిప‌డుతున్న నెటిజ‌న్లు…

      క‌రోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేదు.  కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో అన్ని  రంగాల‌కు అనుమ‌తులు ఇచ్చారు.  దేశంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్రాలు తిరిగి తెరుచుకోవ‌డంతో టూరిస్టుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లోని ప‌ర్యాటక ప్ర‌దేశాల‌కు టూరిస్టులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు.  ఉత్త‌రాఖండ్‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్ర‌మైని ముస్సోరిలోని కెంప్టీ జ‌ల‌పాతాన్ని సంద‌ర్శించేందుకు భారీగా త‌ర‌లి వ‌చ్చారు.  కెంప్టీ జ‌ల‌పాతం కింద ప‌ర్యాట‌కు పోటీలుప‌డి మ‌రీ స్నానాలు చేశారు.  …
    • ఆప్ హామీః 300 యూనిట్ల వ‌ర‌కూ క‌రెంట్ ఫ్రీ…పాత బిల్లులు కూడా…
      #Top Story

      ఆప్ హామీః 300 యూనిట్ల వ‌ర‌కూ క‌రెంట్ ఫ్రీ…పాత బిల్లులు కూడా…

      సామాన్యుడి పార్టీ పంజాబ్‌పై క‌న్నేసింది.  పంజాబ్ రాష్ట్రానికి త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఆ ఎన్నిక‌ల్లో త‌న ముద్ర‌ను వేసుకోవాల‌ని చూస్తోన్న‌ది ఆప్‌.  ఇందులో భాగంగానే ఉచిత విద్యుత్ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న‌ది.  గ‌తంలో 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌ను అందిస్తామ‌ని ప్ర‌క‌టించిన ఆప్, ఇప్పుడు మ‌రో వంద యూనిట్లు పెంచింది.  300 యూనిట్ల వ‌ర‌కు ఉచితంగా విద్యుత్ ను అందిస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  పంజాబ్‌తో పాటుగా ఉత్త‌రాఖండ్‌పై కూడా ఆప్ క‌న్నేసింది. కేజ్రీవాల్…
    • నేడు పుష్కర్ సింగ్ ధామియా ప్రమాణస్వీకారం
      #జాతీయం

      నేడు పుష్కర్ సింగ్ ధామియా ప్రమాణస్వీకారం

      ఉత్తరాఖండ్‌ 11వ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు పుష్కర్‌ సింగ్‌ ధామి..! 45 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి పీఠం అందుకోబోతున్నారు. ఆరెస్సెస్‌ దాని అనుబంధ సంఘాల్లో 33 ఏళ్ల పాటు సేవలు అందించిన పుష్కర్‌ సింగ్‌.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..! అయితే సీఎం పీఠం అందుకోబోతున్న ఆయనకు సవాళ్లు అదే స్థాయిలో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాగా, ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రుల మార్పు ఆసక్తికరంగా మారింది. నాలుగు నెలల్లోనే మూడో వ్యక్తి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. తీరత్‌…
    • సామాన్య కార్యకర్తకు సీఎం పీఠం-పుష్కర్‌సింగ్‌ ధామి
      #జాతీయం

      సామాన్య కార్యకర్తకు సీఎం పీఠం-పుష్కర్‌సింగ్‌ ధామి

      నాలుగు నెలల్లో ముగ్గురు సీఎంలు మారిన పరిస్థితి.. రెండో సీఎం రాజీనామా చేయడంతో.. మూడో సీఎం ఎవరు అనే ఉత్కంఠ నెలకొన్న సమయంలో.. ఉత్తరాఖండ్‌ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామిని ఎన్నుకుది బీజేపీ శాసనసభాపక్ష సమావేశం.. నిన్న తీరథ్‌సింగ్ రావత్ రాజీనామా చేయడంతో సీఎం పదవి ఖాళీ అయ్యింది.. అయితే, ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పుష్కర్‌ సింగ్‌ ధామిని ఎన్నుకుంది.. డెహ్రాడూన్‌ లో కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారల ఇంఛార్జ్ నరేంద్రసింగ్‌ తోమర్…
    • ఉత్తరాఖండ్‌ కొత్త సీఎంగా పుష్కర్‌ సింగ్‌ ధామి
      #జాతీయం

      ఉత్తరాఖండ్‌ కొత్త సీఎంగా పుష్కర్‌ సింగ్‌ ధామి

      ఉత్తరాఖండ్‌ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామి బాధ్యతలు స్వీకరించనున్నారు.. సీఎంగా పుష్కర్‌ సింగ్‌ ధామి పేరును ఖరారు చేసింది బీజేపీ.. దీంతో.. తదుపరి సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. నిన్న తీరథ్‌సింగ్ రావత్ రాజీనామా చేయడంతో సీఎం పదవి ఖాళీ అయ్యింది.. అయితే, ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పుష్కర్‌ సింగ్‌ ధామిని ఎన్నుకున్నారు. డెహ్రాడూన్‌ లో కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారల ఇంఛార్జ్ నరేంద్రసింగ్‌ తోమర్ సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది.…
    • ఉత్తరాఖండ్‌ సీఎం రాజీనామా… కారణం ఇదే..!
      #జాతీయం

      ఉత్తరాఖండ్‌ సీఎం రాజీనామా… కారణం ఇదే..!

      ఉత్తరాఖండ్‌ సీఎం తీరథ్‌ సింగ్‌ రావత్‌ రాజీనామా చేశారు.. గత మార్చిలో సీఎంగా ప్రమాణం చేసిన రావత్.. సెప్టెంబర్‌లోగా అసెంబ్లీ ఎన్నిక కావాల్సి ఉంది… ఆయన ప్రస్తుతం లోక్‌సభ సభ్యులు.. అయితే, కరోనా కారణంగా సెప్టెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.. మరోవైపు ఉత్తారాఖండ్‌ అసెంబ్లీలోకి వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగాల్సి ఉంది.. అసెంబ్లీకి ఏడాదిలో ఎన్నికలు ఉంటే.. ఉప ఎన్నిక నిర్వహించరాదనే నిబంధన ఉంది.. దీంతో.. రావత్‌.. అసెంబ్లీకి ఎన్నికయ్యే…
    • హరిద్వార్ లో కరోనా నిబంధనలు గాలికి… ఒకేరోజు లక్షలాదిమంది… 
      #జాతీయం

      హరిద్వార్ లో కరోనా నిబంధనలు గాలికి… ఒకేరోజు లక్షలాదిమంది… 

      హరిద్వార్ లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్నది.  ప్రపంచంలోనే  అత్యంత పెద్ద వేడుకల్లో కుంభమేళా కూడా ఒకటి.  ఇలాంటి వేడుకలకు కోట్లాది మంది భక్తులు హాజరవుతుంటారు.  నాలుగు నెలలపాటు ఈ వేడుక జరగాల్సి ఉన్నా, కరోనా కారణంగా నెలకు కుదించారు.  కరోనా నిబంధనలు పాటిస్తూ కుంభమేళాను నిర్వహిస్తున్నారు.  అయితే, కుంభమేళలో శాహిస్నాన్ ముఖ్యమైనది.  ఈ శాహి స్నాన్ వేడుకలో లక్షలాది మంది సాధువులు పాల్గొంటారు.  బుధవారం రోజున జరిగిన ఈ రాజస్నానం వేడుకలో సుమారుగా 13.5 లక్షల మంది సాధువులు, నాగా సాధువులు పాల్గొన్నారని అధికారులు చెప్తున్నారు.  అయితే,…
    • ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..పర్యటనకు వస్తే డిస్కౌంట్‌ !
      #జాతీయం

      ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..పర్యటనకు వస్తే డిస్కౌంట్‌ !

      ఉత్తరాఖండ్‌ రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి కోలుకునేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సందర్శక ప్రాంతాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు హోటల్స్‌ బుకింగ్‌లో డిస్కౌంట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ‘టూరిస్ట్‌ ఇన్సెంటివ్‌ కూపన్‌’ పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా పర్యాటకుల హోటల్స్‌ బుకింగ్‌లో రూ.1000 లేదా 25శాతం డిస్కౌంట్‌ ఇవ్వనుంది. ఈ డిస్కౌంట్‌ కూపన్‌ పొందాలంటే ఉత్తరాఖండ్‌ పర్యాటకశాఖ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కనీసం మూడు రోజులు ఉండేలా బుకింగ్‌…
    ←1…272829

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions