ఉత్తరప్రదేశ్లో హృదయ విధారకర సంఘటన చోటుచేసుకుంది. గంటల వ్యవధిలో భార్య భర్తలిద్దరూ మరణించడంతో.. ఆ ప్రాంతమంతా.. శోక సంద్రంలో మునిగిపోయింది. Read Also:Misbehave: దేశ అధ్యక్షురాలిపై చేయి వేసి.. ముద్దు పెట్టబోయిన ఓ వ్యక్తి.. అడ్డుకున్న సిబ్బంది పూర్తి వివారల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని అమేథి జిల్లా నిఖై నివాసి అయిన ఆకాష్ గత సంవత్సరం జ్యోతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే.. జ్యోతి గర్భవతి.. మంగళవారం జ్యోకి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే..…
ఉత్తరప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. కొడుకు మరణ వార్త తల్లి.. కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. ఒకే రోజు తల్లి కొడుకు ఇద్దరూ మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. Read Also:Mitchell Starc: రోహిత్కు స్టార్క్ బౌలింగ్.. 176.5 కిమీ స్పీడ్ ఏంటి సామీ? ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఒక తల్లి తన కొడుకు మరణంతో షాక్ గురై.. ఆమె కూడా మరణించింది. అనంతరం అంత్యక్రియల ఊరేగింపులు కలిసి వెళ్ళినప్పుడు, మొత్తం పట్టణం కన్నీటితో నిండిపోయింది. దధమ్…
ఆగ్రాలో నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహ నిమజ్జనం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. నదిలో ఏకంగా 13 మంది యువకులు గల్లంతయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారి జాడ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. దాదాపు 100 గంటల ఆపరేషన్ తర్వాత ఆరు మృతదేహాలు బయటపడ్డాయి.. నీటిలో మునిగిన యువకులపై పూర్తిగా ఆశలు వదులుకున్నారు కుటుంబ సభ్యులు. Read Also: IAS Sanskriti Jain: సేవలకు దక్కిన గౌరవం.. ఐఏఎస్ అధికారిణిని పల్లకిలో మోస్తూ వీడ్కోలు పలికిన…
UP Family Suicide: జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ అప్పులు చేస్తూనే ఉంటారు. ఎంత అప్పు చేస్తున్నారనేది వారివారి అవసరాలు, తీర్చగల శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని సార్లు కొందరు వారి అవసరం కారణంగా శక్తికి మించిన అప్పులు చేసి అనేక అవస్థలు పడుతుంటారు. పరిస్థితులు ఏమాత్రం చేదాటిపోతున్నట్లు అనిపించినా వాళ్లు ఆ అప్పుల భారాన్ని మోయలేక ప్రాణాలను తృణప్రాయంగా త్యజిస్తున్నారు. పాపం వాళ్లు మాత్రమే కాకుండా కట్టుకున్న భార్యను, కన్న కొడుకు, బిడ్డలను…
UP temple: సోమవారం తెల్లవారుజామున ఉత్తర్ ప్రదేశ్లోని హైదర్గఢ్ అవసనేశ్వర్ మహాదేశ్ ఆలయంలో తొక్కసిలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించిగా, 40 మందికిపైగా గాయపడ్డారు. విద్యుత్ తీగ టిన్ షెడ్పై పడి అనేక మందికి విద్యుత్ షాక్ వచ్చినట్లు తెలుస్తోంది. శ్రావణ మాసం సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.