UP temple: ఆలయంలో విద్యుత్షాక్, తొక్కిసలాట.. ఇద్దరు మృతి, 40 మందికి పైగా గాయాలు..
- ఉత్తర్ ప్రదేశ్లో విషాదం..
- ఆలయంలో విద్యుత్ షాక్, తొక్కిసలాట..
- ఇద్దరు మృతి, 40 మందికి పైగా గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP temple: సోమవారం తెల్లవారుజామున ఉత్తర్ ప్రదేశ్లోని హైదర్గఢ్ అవసనేశ్వర్ మహాదేశ్ ఆలయంలో తొక్కసిలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించిగా, 40 మందికిపైగా గాయపడ్డారు. విద్యుత్ తీగ టిన్ షెడ్పై పడి అనేక మందికి విద్యుత్ షాక్ వచ్చినట్లు తెలుస్తోంది. శ్రావణ మాసం సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: Ind vs Eng: ఐదో టెస్టుకు పంత్ దూరం.. జట్టులోకి తమిళనాడు ప్లేయర్
Also Read
మృతుల్లో ఒకరిని లోనికాత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్పురా గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రశాంత్గా గుర్తించారు. మరొకరిని ఇంకా గుర్తించలేదు. త్రివేదిగంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. జలాభిషేక సమయంలో హైదర్గఢ్ లోని ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడిన సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు ఈ విషాద సంఘటన జరిగింది.
కోతుల వల్ల దెబ్బతిన్న పాత విద్యుత్ తీగ వల్ల విద్యుత్ షాక్ సంభవించినట్లు జిల్లా కలెక్టర్ శశాంక్ త్రిపాఠి తెలియజేశారు. కొతులు ఓవర్ హెడ్ విద్యుత్ లైన్పైకి దూకడంతో వైర్ తెగి, రేకుల షెడ్డుపై పడింది. దీంతో దాదాపుగా 19 మంది విద్యుత్ షాక్కి గురయ్యారు. దీంతో ఒక్కసారిగా భక్తుల్లో గందరగోళం, భయాందోళన ఏర్పడింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
ట్రెండింగ్
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!