Earthquake Hits Rajasthan: దేశంలో వరసగా మరో రోజు భూకంపం సంభవించింది. రాజస్థాన్ లో రిక్టర్ స్కేల్ పై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ భూకంపం వచ్చింది. రాజస్థాన్ బికనీర్ నగరానికి వాయువ్య ప్రాంతంలో 236 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది. భూమికి దాదాపుగా 10 కిలోమీటర్ల లోతులో