రజనీకాంత్ జైలర్ ప్రపంచవ్యాప్తంగా దాని వసూళ్లతో రూ. 300 కోట్ల మార్కును కళ్లకు కట్టడంతో బాక్సాఫీస్ వద్ద నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం తన ప్రదర్శనతో క్లబ్లోకి ప్రవేశించాలని భావిస్తున్నారు.. ఈ సినిమా విడుదలై మూడు రోజులు అవుతున్నా కూడా కలెక్షన్స్ జోరు తగ్గడం లేదు.. ప్రస్తుతం బాక్సఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.. తెలుగు రాష్ట్రలతో పాటు అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. 3 నుండి…
సెలెబ్రేటీలు పెట్టుకొనే వస్తువులు అన్నీ చాలా ఖరీదైనవి.. బ్రాండెడ్ వస్తువులే ఎక్కువగా ఉంటాయి.. వాటిని ధరించి జనాల్లోకి వచ్చినప్పుడు వాటి ఖరీదు, ప్రత్యేకతలు తెలుసుకొని ఫ్యాన్స్ షాక్ అవ్వడం తో పాటు తమ హీరో, హీరోయిన్ రేంజ్ అది అంటూ తెగ సంబరపడి పోతారు.. ఈక్రమంలో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.. అంతేకాదు ట్రెండింగ్ లో ఉంది.. Read Also:Hamsa Nandini : హాట్ అందాలతో…
కరోనా తర్వాత డిజిటల్ పేమెంట్స్ ను ఎక్కువ చేస్తున్నారు..యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ట్రాన్సాక్షన్లతో అగ్రస్థానం. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఏదో ఒక యూపీఏ వాడుతున్నారు. అందులో ఎక్కువగా వినిపించే పేరు గూగుల్ పే. ఈ పేమెంట్ యాప్ వాడుతున్న వారికి అదిరే గుడ్న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 సెప్టెంబర్లో యూపీఐ లైట్ పేరుతో కొత్త పేమెంట్స్ వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే.. బ్యాంక్ సంబంధిత సమస్యల నుంచి ప్రతి విషయంలో ఫెయిల్యూర్స్ కాకుండా…
పాన్ వరల్డ్ స్టార్ హీరో ప్రభాస్తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఆదిపురుష్ విఫలం చెందడంతో సలార్పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకేక్కిస్తుండటంతో దీనిపై అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు.. అందులో ఒకటి ‘OG ‘ కూడా ఒకటి..ప్రభాస్ సాహో దర్శకుడు..సుజీత్ ఈ ప్రాజెక్టుని చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగస్టర్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.. ఈ టైటిల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.…
రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ఇప్పుడు సోషల్ మీడియాలో బిజీగా ఉంది. తెలుగులో మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది.. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా, మరి కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేసినట్లు లేదు.. అయితే రకుల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్…
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ హసన్ నగర్ లో శివారులో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాలు, శివార్లలో పోలీసుల నిఘా ఉండకపోవడంతో యువకులు రెచ్చిపోతున్నారు. తాజాగా హసన్ నగర్ లో.. గాంజా గ్యాంగ్ హల్ చల్ సృష్టించింది. హలీమ్ అనే యువకుడిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసారు. సుమారు ఆరు మంది హలీమ్పై దాడి చేసినట్లు సమాచారం. గంజాయి మత్తులో యువకుడిపై దాడి చేసి చెరువులో పడేసి వెళ్లిపోయారు. యువకుడి అరుపులు కేకలు విని చెరువులో…
ఇవాళ, రేపు దేశ వ్యాప్తంగా భారత్ బంద్. సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్న కార్మికులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. నిలిచిపోనున్న కార్యకలాపాలు. ఇవాళ టర్కీలో రష్యా, ఉక్రెయిన్ ల మధ్య మరోసారి చర్చలు. అనంతపురంలో నేడు ఎస్కేయూ పాలకమండలి సమావేశం. *నేడు నెల్లూరు నగరంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన. వీపీఆర్.కన్వెన్షన్ సెంటర్ లో జరిగే మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభకు హాజరు కానున్న సీఎం జగన్. పాల్గొననున్న మంత్రులు, ఎం.ఎల్.ఏ.లు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు. స్టీల్…