ఓ వృద్ధురాలి పట్ల మానవత్వం చూపించారు ఓ ఎస్సై. ఉత్తర్ ప్రదేశ్ హపూర్ మార్కెట్లో మానవీయ ఘటన చోటు చేసుకుంది. ధర్మవతి అనే వృద్ధ మహిళ, ఆమె మనవడు హాపూర్ వీధుల్లో రోడ్డు పక్కన మట్టి దీపాలను అమ్ముతూ కనిపించారు. కానీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, ఒక్క దీపం కూడా అమ్ముడుపోలేదు. Read Also:Emergency: ట్రైన్ లో మహిళకు పురిటి నొప్పులు.. యువకుడు ఏం చేశాడంటే… అయితే.. అక్కడే డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి విజయ్…