Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Up Govt

Up Govt News

    • Rinku Singh: రింకు సింగ్‌కు కీలక పదవి.. ఆనందంలో ఫాన్స్!
      #క్రీడలు

      Rinku Singh: రింకు సింగ్‌కు కీలక పదవి.. ఆనందంలో ఫాన్స్!

      భారత క్రికెటర్ రింకూ సింగ్‌ మరో కొత్త పాత్రను చేపట్టనున్నాడు. రింకును ప్రాంతీయ క్రీడా అధికారిగా ఈరోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించబోతోంది. ఈ పరిపాలనా బాధ్యతల ద్వారా యూపీలో క్రీడల అభివృద్ధికి దోహదపడనున్నాడు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు లక్నోలో జరిగే ఓ కార్యక్రమంలో రింకుకు ఈ కొత్త బాధ్యతను అప్పగించనున్నారు. భారత్ తరఫున అద్భుత ప్రదర్శనలు చేసినందుకు, ముఖ్యంగా టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 గెలవడంలో భాగస్వామి అయినందుకు యూపీ ప్రభుత్వం ఈ బాధ్యతను…
    • UP Govt: ఆస్తి వివరాలు తెలపనందుకు జీతం నిలిపివేత.. 68,000 మందికి పైగా ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు
      #జాతీయం

      UP Govt: ఆస్తి వివరాలు తెలపనందుకు జీతం నిలిపివేత.. 68,000 మందికి పైగా ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు

      ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు లంచాలు తీసుకుంటూ అక్రమాస్తులు పోగేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అక్రమ మార్గంలో కోట్లు సంపాదించి అడ్డంగా బుక్కైన వారున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు యోగీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతికి వ్యతిరేకంగా తన జీరో-టాలరెన్స్ విధానాన్ని మరింత అమలు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మానవ వనరుల పోర్టల్‌లో తమ చరాస్తులు, స్థిరాస్తుల వివరాలను అప్‌లోడ్ చేయడంలో విఫలమైన 68,236 మంది రాష్ట్ర ఉద్యోగుల జీతాలను నిలిపివేశారు. ఉద్యోగులు తమ…
    • Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు సిద్ధమైన ప్రయాగ్‌రాజ్‌..
      #జాతీయం

      Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు సిద్ధమైన ప్రయాగ్‌రాజ్‌..

      Maha Kumbh Mela 2025: వచ్చే నెల 13 నుంచి 45 రోజుల పాటు కొనసాగనున్న మహా కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ రెడీ అయింది. భక్తుల అవసరాలు, భద్రత కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తోంది.
    • UP: విద్యార్థులతో నకిలీ నోట్ల దందా! మదర్సాలో నోట్లు ముద్రించే యంత్రం, ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా రాసిన పుస్తకాలు!
      #జాతీయం

      UP: విద్యార్థులతో నకిలీ నోట్ల దందా! మదర్సాలో నోట్లు ముద్రించే యంత్రం, ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా రాసిన పుస్తకాలు!

      యుపిలోని మదర్సాలకు ఉగ్రవాద సంబంధాలపై తరచూ ఆరోపణలు వస్తుంటాయి. అయితే తాజాగా ప్రయాగ్‌రాజ్‌లోని ఒక మదర్సా నుంచి ఓ సంచలనాత్మక వార్త వెలుగులోకి వచ్చింది. ఈ మదర్సా నకిలీ నోట్లను ముద్రించే ఫ్యాక్టరీగా మారింది.
    • Hathras: హత్రాస్ దుర్ఘటన.. యూపీ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
      #Top Story

      Hathras: హత్రాస్ దుర్ఘటన.. యూపీ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

      హత్రాస్ తొక్కిసలాట ఘటనను హిందూ-ముస్లిం సమస్యగా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని, ముఖ్యమంత్రి ఉద్దేశం తప్పు అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి పేర్కొన్నారు. మంగళవారం హత్రాస్‌లో సత్సంగం (మత సమ్మేళనం) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు.
    • UP: షాపింగ్ ముగించుకుని ఇంటికి వస్తున్న మహిళపై అత్యాచారానికి యత్నం.. వీడియో వైరల్
      #క్రైమ్

      UP: షాపింగ్ ముగించుకుని ఇంటికి వస్తున్న మహిళపై అత్యాచారానికి యత్నం.. వీడియో వైరల్

      ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ షాపింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఈ దృశ్యాలు రోడ్డుపై అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి.
    • Free Ration: రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా బియ్యం, గోధుమలతో పాటు పంచదార
      #బిజినెస్‌

      Free Ration: రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా బియ్యం, గోధుమలతో పాటు పంచదార

      Free Ration: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఉచిత రేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గోధుమలు, బియ్యంతో పాటు చక్కెరను ఉచితంగా అందజేస్తామని ప్రకటించినా, కొంతమంది ప్రత్యేక వ్యక్తులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది.
    • Yogi Government: 5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు.. యోగి సర్కార్ సంచలన నిర్ణయం
      #జాతీయం

      Yogi Government: 5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు.. యోగి సర్కార్ సంచలన నిర్ణయం

      Yogi Government: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని వాహనాలపై ట్రాఫిక్ చలాన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
    • యూపీ ప్ర‌భుత్వంపై రాహుల్ ఫైర్‌… హ‌థ్రాస్ ఘ‌ట‌న‌లోనూ అలానే చేశారు…
      #Top Story

      యూపీ ప్ర‌భుత్వంపై రాహుల్ ఫైర్‌… హ‌థ్రాస్ ఘ‌ట‌న‌లోనూ అలానే చేశారు…

      ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.  ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం ఇప్ప‌టి వర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో రైతులు మండిప‌డుతున్నారు.  అటు ప్ర‌తిప‌క్షాలు సైతం యూపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.  ప్ర‌భుత్వాలు రైతుల హ‌క్కుల్ని కాల‌రాస్తున్నాయ‌ని రాహుల్ గాంధీ విమ‌ర్శించారు.  ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌లో కేంద్ర‌మంత్రి కొడుకును ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు.  నిన్న యూపీ వెళ్లిన ప్ర‌ధాని ల‌ఖింపూర్ వెళ్లి బాధితుల‌ను ఎందుకు ప‌రామ‌ర్శించ‌లేద‌ని ప్ర‌శ్నించారు.  తాము ల‌ఖింపూర్ వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, 144 సెక్ష‌న్…
    • క‌రోనా ఎఫెక్ట్.. యూపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం
      #వార్తలు

      క‌రోనా ఎఫెక్ట్.. యూపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

      భార‌త్‌తో క‌రోనా మ‌హ‌మ్మారి సేకండ్‌వేవ్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. దీంతో.. కోవిడ్ క‌ట్ట‌డికి వివిధ రాష్ట్రాలు క‌ఠిన చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నాయి.. కేసుల తీవ్ర‌త‌ను బ‌ట్టి కొన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తుంటే.. మ‌రికొన్ని రాష్ట్రాలు.. నైట్ క‌ర్ఫ్యూ విధిస్తున్నారు.. తాజాగా మ‌రో రాష్ట్రం ఈ జాబితాలో చేరింది.. ఉత్తర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సైతం క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ఈ వారం నుంచి క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గేవ‌ర‌కు ప్ర‌తి…

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions