Breath Can Be Used To Unlock Smartphones: స్మార్ట్ఫోన్ను అన్లాక్ చేయాలంటే.. సాధారణంగా మనం ప్యాటర్న్, నంబర్స్, ఫింగర్ లేదా ఐరిస్ ఉపయోగిస్తాం. ఇకపై శ్వాస (బ్రీత్)తో కూడా ఫోన్ అన్లాక్ చేయొచ్చు. శ్వాసతో స్మార్ట్ఫోన్ను అన్లాక్ చేసే దిశగా ఐఐటీ మద్రాస్లోని అప్లైడ్ మెకానిక్స్ మరియు బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మహేష్ పంచాగ్నుల నేతృత్వంలోని పరిశోధనా బృందం టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఈ శ్వాస పరిజ్ఞానాన్ని ఆచరణాత్మక అప్లికేషన్లుగా అభివృద్ధి చేశాక..…
ఈరోజు నుంచి తెలంగాణలో అన్ని ఓపెన్ అయ్యాయి. సాధారణ సమయాల్లో ఎలాగైతే పనులు చేసుకునేవారో, ఇప్పుడు కూడా అదే విధంగా పనులు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలు మళ్లీ రోడ్డెక్కుతున్నారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్లాక్ సమయంలో అనవసరంగా రోడ్లమీదకు వెళ్లకపోవడమే మంచిది. అవసరమైతే తప్పించి మిగతా సమయంలో ఇంట్లో ఉండటం ఉత్తమం. ఒకవేళ రోడ్డుమీదకు వేళ్లాల్సి వస్తే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకొని బయటకు…
కరోనా మహమ్మారి కోసం విధించిన లాక్డౌన్ను ఎత్తివేసే ఆలోచన చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. మొదటల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే సడలింపులు ఇచ్చిన సర్కార్.. ఆ తర్వాత సడలింపుల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచింది.. కేసులు తగ్గడంతో.. ఆ వెసులు బాటను 12 గంటల ఇచ్చింది. దీంతో.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు.. ఆపై లాక్డౌన్ అమలు…
ఢిల్లీలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కనిష్టస్థాయికి కేసులు చేరుకోవడంతో లాక్డౌన్లో సడలింపులు ఇవ్వడం మొదలుపెట్టారు. లాక్డౌన్ సడలింపుల సమయంలో కూడా కేసులు కేసులు పెద్దగా నమోదుకావడంలేదు. దీంతో మరిన్ని సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 50శాతం సీటింగ్ కెపాసిటితో రెస్టారెంట్లు, ప్రైవేట్ కార్యాలయాలకు అనుమతులు మంజూరు చేశారు. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 20 మందికంటే ఎక్కువ మందికి అనుమతి లేదని ప్రకటించింది ప్రభుత్వం. ఇక ఢీల్లీలో పాఠశాలలు, సినిమా హాల్స్ మూసే…
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా గత 12న మూతపడిపోయిన పాస్ పోర్టు కేంద్రాలు నేటి నుంచి యధావిధిగా పునః ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ ఆంక్షలు పగటిపూట ఎత్తేసిన విషయం తెలిసిందే. దీంతో పాస్ పోర్టు కేంద్రాలు ఈరోజు నుంచి పనిచేస్తాయని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి బాలయ్య తెలిపారు. అత్యవసరంగా విదేశాలకు వెళ్లాలనుకునే వారికీ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. సాధారణ సమయాల్లో పాస్ పోర్టు సేవా కేంద్రాలు పని చేయనున్నాయి.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. దేశంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ను సడలించి.. నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, మేఘాలయల్లో లాక్డౌన్ విధిస్తూనే…. భారీగా సడలింపులు ఇచ్చారు. తాజాగా బిహార్లో లాక్డౌన్ తొలిగించారు. అయితే అక్కడ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్లో లాక్డౌన్ ఎత్తేసి.. పగటిపూట కర్ఫ్యూ కొనసాగించినప్పటికీ… తాజాగా ఆ కర్ఫ్యూను కూడా తొలిగించి నైట్ కర్ఫ్యూను…
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్లాక్ ప్రక్రియను ప్రారంభించారు. మాల్స్ తో సహా అన్ని ఒపెన్ అయ్యాయి. 50 శాతం మంది ప్రయాణికులతో మెట్రో ప్రారంభం అయింది. 28 రోజుల తరువాత మెట్రో ప్రారంభం కావడంతో ప్రయాణికులతో మెట్రో స్టేషన్లు కళకళలాడాయి. మొదటిరోజున 4.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మెట్రో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నది. ఇక మెట్రోలో నిలబడి ప్రయాణం…
ఢిల్లీలో కేసులు కనిష్టస్థాయికి చేరుకోవడంతో అన్లాక్ ప్రక్రియను ప్రారంభించారు. నిన్నటి నుంచి అన్లాక్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా దుకాణాలు… వ్యాపార సముదాయాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఢల్లీలో మాములు సమయంలో నిత్యం రద్ధీగా కనిపించే కానాట్ప్లేస్, కరోల్భాగ్ ఏరియాల్లో చిన్న వ్యపారాల నుంచి వ్యాపారసముదాయాల వరకు అన్ని తెరుచుకున్నాయి. కానీ, కరోనా భయంతో ప్రజలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో మాల్స్ వెలవెలబోయాయి. అటు రోడ్లు సైతం బోసిపోయి కనిపించాయి. కరోనా భయం…
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిస్థాయిలో దిగువకు చేరుకుంటోంది. అత్యంత వేగంగా గ్రాఫ్ కిందికి పడిపోతోంది. పలు రాష్ట్రాలు ఇప్పటికే అన్ లాక్ దిశగా నిర్ణయాలు తీసేసుకున్నాయి. దీంతో, జనజీవనం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటివి ఇప్పటికే అన్ లాక్ మొదలైంది. ఢిల్లీలోనూ ఆంక్షలు సడలించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా నైట్ కర్ఫ్యూ మాత్రమే వుండే అవకాశం కనిపిస్తోంది. ఇక యధావిధిగా ప్రజాజీవనం ఉండేలా…