Home
Tweet
Tweet News
-
Vijay Mallya: మరోసారి వార్తల్లో విజయ్ మాల్యా.. గేల్తో ఫొటోలు వైరల్
Vijay Mallya meets former Royal Challengers Bangalore opener Chris Gayle, social media goes into meltdown -
KTR Tweet: ప్రజల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్ ను తీసుకొచ్చారా?
బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. అగ్నిపథ్కు నిరసనగా రాజకీయ పార్టీలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్ ల అంశంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అగ్నిపథ్తో యువత డ్రైవర్లు, ఎలక్ట్రిషన్లు, బార్బర్లుగా ఉపాధి పొందవచ్చని కేంద్రమంత్రి అన్నారని ఆయన పేర్కొన్నారు. అగ్నివీర్లను సెక్యూరిటీ… -
Ambati Rambabu: దేవినేని ఉమ ఆ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశాడు?
పోలవరం ప్రాజెక్టు విషయంలో కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా మాజీ మంత్రి దేవినేని ఉమ ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ పార్టీ పరంగా వివాదాస్పదం కావడంతో దేవినేని ఉమా వెంటనే దానిని డిలీట్ చేశారు. అయితే ఈ విషయాన్ని మంత్రి అంబటి రాంబాబు పసిగట్టేశారు.… -
chiranjeevi : కెకె మృతితో నా గుండె బద్దలయింది
ప్రముఖ గాయకుడు కెకె హఠాన్మరణంతో తన గుండె బద్దలయిందంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమలో ‘దాయి దాయి దామ్మా’, ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’లో చైల చైల, ‘జై చిరంజీవ’లో ‘హే జానా’ పాటలను అలపించారు కెకె. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేశారు చిరంజీవి. Heartbroken at the shocking demise of KK. Gone too soon! A fabulous singer and… -
Krishna : మామ బర్త్ డేన ‘మామ మశ్చింద్రా’ అంటున్న సుధీర్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున ఆయన అల్లుడు, హీరో సుధీర్ బాబు తన కొత్త సినిమా గ్లింప్స్ ని విడుదల చేశారు. తన సినిమాల కథల విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శించే సుధీర్ ఈ తాజా సినిమా విషయంలో కూడా టైటిల్ తోనే ఆశ్చర్యపరిచాడు. జయాపజయాలక అతీతంగా ముందుకు సాగుతున్న సుధీర్ బాబు తాజా సినిమా ‘మామ మశ్చింద్రా’. రచయిత, దర్శకుడు హర్షవర్ధన్ తో ఈ సినిమా చేస్తున్నాడు సుధీర్. మామ, సూపర్ స్టార్ కృష్ణ గారి… -
Tsrtc Md Sajjanar: ప్రయాణికులకు బంపరాఫర్! పేరు చెప్తే బహుమతి అంటూ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఎండీగా ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థ రూపు రేఖలు మార్చే పనిలో నిమగ్నమయ్యారు. మూస పద్ధతిలో కాకుండా.. వినూత్న ఆలోచనలతో సంస్థను ముందుకు తీసుకుపోతున్నారు. నష్టాల బాటలో పయనిస్తున్న సంస్థను గాడిన పెట్టేందుకు ఇప్పటికే ఎన్నో చర్యలు అమలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. అమెజాన్ క్లియరెన్స్ స్టోర్ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఇంకా మరెన్నో వాటిపై 40% వరకు… -
Mlc Kavitha: అమిత్ షా పై కవిత ట్వీట్ల తూటాలు
రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ.. టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్ లక్ష్యంగా దాడి ముమ్మరం చేసేందుకు సిద్ధమైంది. శనివారం హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓవైపు టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్ భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తూనే.. మరోవైపు రాష్ట్రంలో బీజేపీకి మరింత సానుకూలత తెచ్చుకునేలా, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా షా ప్రసంగం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే..… -
ఆనంద్ మహీంద్రా ట్వీట్తో బిజీగా మారిన ఆ పిల్లల రెస్టారెంట్…
ఆనంద్ మహీంద్రా బిజినెస్ రంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం అందుబాటులో ఉంటారు. మట్టిలోని మాణిక్యాలను తన సోషల్ మీడియా ద్వారా పరిచయం చేస్తుంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటారు. తాజగా ఆనంద్ మహీంద్రా పంజాబ్ లోని అమృత్సర్లోని ఓ రెస్టారెంట్ గురించి ట్వీట్ చేశారు. మూడు నెలల క్రితం అమృత్సర్లోని సుల్తాన్ గేట్ వద్ద ఓ చిన్న రెస్టారెంట్ను ఓపెన్ చేశారు. అయితే, దాని యజమాని హఠాత్తుగా చనిపోవడంతో 17, 11 ఏళ్ల… -
ఓవర్లోడ్పై ఆనంద్ మహీంద్రా ట్వీట్… రూరల్ ఇండియాపై ప్రత్యేక దృష్టి…
వ్యాపారరంగంలో నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా ఇప్పుడు రూరల్ ఇండియాపై దృష్టి సారించారు. రూరల్ ఇండియాలో రైతులు పండించిన పంటను చిన్న చిన్న వాహనాలపై ఓవర్ లోడ్ చేసుకొని తీసుకొని వెళ్తుంటారు. డిమాండ్ ఉన్న వాహనాల్లో పంటను పెద్ద ఎత్తున ఓవర్ లోడ్ చేసుకొని వెళ్తుంటారని, ఓవర్ లోడ్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. రూరల్ ఇండియాలో డిమాండ్ ఉన్న వాహనాలను ఓవర్ లోడ్కు తగిన విధంగా మార్పులు చేయాలని, డిజైన్… -
చిన్నారుల పరేడ్కు ఆనంద్ మహీంద్రా ఫిదా…
జనవరి 26 వచ్చింది అంటే దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు జరుగుతుంటాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశంలోని ప్రజలంతా ఘనంగా జరుపుకుంటారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సమయంలో పిల్లల హడావుడి అంతాఇంతా కాదు. ఇక బిజినెస్ రంగంలో నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చిన్నారుల గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ను పోస్ట్ చేశారు. రిపబ్లిక్ పరేడ్ను తలపిస్తూ కొంతమంది చిన్నారులు శబ్దం చేస్తుంటే, మధ్యలో…
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..