కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఒక్కసారైనా దర్శించుకోవడానికి భక్తులు తరలివెళ్తుంటారు.. ఒక్కసారి తిరుమలకు వచ్చారంటే.. ఇక, తిరుమలేషుడి దర్శనాకి ఎన్నిపర్యాయాలు అయినా వెళ్తూనే ఉంటారట భక్తులు.. ఓవైపు వీఐపీలు, మరోవైపు సాధారణ భక్తులు.. ఇలా తిరుమల గిరులు ఎప్పుడూ కిక్కిరిసే ఉంట
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). అక్టోబరు నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు (ఈ నెల 18వ తేదీన) విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. రేపు ఉదయం 9 గంటల నుంచి టీటీడీ వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే, భక్తులకు కొన్ని
తిరుమల, తిరుపతి వాసులకు గుడ్న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం… స్థానికంగా ఉండే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోటాను పెంచింది టీటీడీ.. ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి చొరవతో స్థానికులుకు వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల కోటా పెరిగింది.. ముందుగా రోజుకి 5 వేల చొప్పున మొత్తం 50 వేల మందికి దర్శ�