ఈ సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. డివైడ్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర రమణ గాడి ర్యాంపేజ్ చూపించాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే… ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. ప్రజెంట్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. దీంతో మధ్యలో త్రివిక్రమ్ మరో…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్… హీరోయిన్లను రిపీట్ చేస్తాడనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే.. చివరగా అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాల్లో హీరోయిన్గా నటించిన పూజా హెగ్డేను ‘మహేష్ బబు ‘గుంటూరు కారం’ సినిమాలో తీసుకున్నాడు. పూజా పై చాలా సీన్స్ కూడా షూట్ చేశాడు కానీ ఏమైందో ఏమో మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయింది పూజా. త్రివిక్రమ్ తప్పించాడా? లేక అమెనే తప్పుకుందా? అనేది పక్కన పెడితే… ఇక పై మాటల మాంత్రికుడి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి నాలుగో సినిమా చేస్తున్నారు అనగానే… ఆ మూవీ అప్డేట్ కోసం సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేసారు. గత కొన్ని రోజులుగా అందరినీ ఊరిస్తున్న ఈ అప్డేట్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. త్వరలో పూర్తి డీటెయిల్స్ ఇస్తాం, ఇప్పుడు మాత్రం ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేస్తున్నాం అని చెప్పినట్లు సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ నాలుగో సారి కలిసి వర్క్ చెయ్యబోతున్నారు.…