రైలు ప్రయాణం చేయాలంటే ఇప్పుడు ఆన్లైన్లోనే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన చోట సీటును ఎంచుకునే సౌకర్యం ఉంది. రైలు ప్రయాణంలో రుచికరమైన ఆహారాన్ని కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అయితే మీ రైలు ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో భారతీయ రైల్వే 35 పైసలకే రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తుందన్న సంగతి మీకు తెలుసా? ఐటీఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో భారతీయ రైల్వే కేవలం 35…