ట్రైన్ ప్రయాణాల్లో తమ పెంపుడు జంతువులను తీసుకెళ్లే వారికి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. త్వరలోనే ఈ విధానం అమలులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. దీంతో పెట్స్ లవర్స్ కి ఈ వార్త ఉపశమనం కలిగించినట్లైంది.
రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. మీరు తరచూ రైల్వే టికెట్ బుక్ చేసుకుంటున్నారా? ఆ తర్వాత వాటిని క్యాన్సిల్ చేస్తున్నారా..? అయితే, ఇది మీకోసమే..! ఎందుకంటే.. అన్నింటినీ వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తెస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది.. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, ధృవీకరించబడిన రైలు టిక్కెట్లను రద్దు చేస్తే జీఎస్టీ చెల్లించాలి.. దీంతో, ఇప్పుడు టికెట్ క్యాన్సిలేషన్ మరింత ఖరీదు కానుంది.. అంటే..…
దసరా వచ్చింది అంటే పల్లెలకు, సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. నగరాలు, పట్టణాలను వదిలి సొంత ప్రాంతాలకు వెళ్తుంటారు. కరోనా కారణంగా గత సంవత్సం దసరా వేడుకలు మూగబోయాయి. అయితే, ఈ ఏడాది దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా రవాణా వ్యవస్థలు కూడా దారుణంగా నష్టపోయాయి. దీంతో ఇప్పుడు ఆయా సంస్థలు కూడా అదనపు ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టాయి. కాగా, ఇప్పుడు, ఇండియన్ రైల్వేలు కూడా భారీ మొత్తంలో ఛార్జీలు…