Three Trains on One Track At Rourkela: వందేభారత్కు తృటిలో ప్రమాదం తప్పింది. సుందర్గఢ్ జిల్లా రూర్కెల్లా రైల్వే స్టేషన్కు సమీపంలో వందేభారత్ ఎక్స్ప్రెస్తో పాటు మరో రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకే సమయంలో ఒకే ట్రాక్పైకి వచ్చాయి. అది గమనించిన మూడు రైళ్ల లోకో పైలెట్టు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న తరుణంగా తాజా ఈ ఘటన ప్యాసింజర్లను ఉలిక్కిపడేలా చేసింది. వివరాలు.. మంగళవారం జార్సుగూడ…
Train Accident: కర్ణాటకలోని మైసూర్లో పండుగ సీజన్లో రైలును బోల్తా కొట్టించే కుట్ర విఫలమైంది. మైసూర్లోని నంజన్గూడు - కడకోల స్టేషన్ల మధ్య రైలు ప్రమాద ప్రణాళికను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భగ్నం చేసింది.
Vaishali Express : ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో రెండో భారీ రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఢిల్లీ నుంచి సహర్సా వెళ్తున్న వైశాలి ఎక్స్ప్రెస్ నంబర్ 12554లో మంటలు చెలరేగాయి. ప్యాంట్రీ కారు సమీపంలోని ఎస్6 కోచ్ బోగీలో ఈ ఘటన జరగ్గా, 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Visakhapatnam: కంటకాపల్లి దగ్గర జరిగిన రైలు ప్రమాదం పైన విచారణ ప్రారంభమైంది. కాగా విశాఖ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మొదటగా డివిజన్ పరిధిలోని లోకో పైలట్లు, వివిధ డిపార్ట్మెంట్ ల సిబ్బంది హాజరు అయ్యారు. విచారణ సమయంలో లోకో పైలట్లు వాళ్ళు ఎదుర్కుంటున్న సమస్యల గురించి విచారణ అధికారులకు విన్నవించుకున్నారు. ఆటో సిగ్నల్ వ్యవస్థ పనితీరు, లోకో పైలట్లు ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి విచారణ అధికారులు…
Suhel Dev Super Fast Express: దేశంలో పలు చోట్ల వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. విజయనగంరం రైలు ప్రమాదం జరిగి 24 గంటలు గడవక ముందే మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. మంగళవారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో రైలు ప్రమాదానికి గురైంది. ట్రైన్ నంబర్(22419)సుహెల్దేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ఘాజీపూర్ సిటీ నుంచి ఆనంద్ విహార్…
విజయనగరం రైలు ఘటన పరిస్థితులు ప్రత్యక్షంగా చూసిన తర్వాత స్పందిస్తూ మరో ట్వీట్ చేశారు సీఎం జగన్.. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రికి అభ్యర్థించారు సీఎం జగన్.. 'నిన్న రాత్రి విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నన్ను చాలా బాధించింది.. రన్నింగ్లో ఉన్న రైలు మరో రైలును ఢీ కొట్టింది, రెండూ ఒకే దిశలో నడుస్తున్నాయి.. ఈ భయంకరమైన ప్రమాదం కొన్ని…
విజయనగరం రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది.. కీలకమైన ఆధారాలు సేకరిస్తున్నారు కమిషన్ అధికారులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ.. ఓవైపు 20 గంటల తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయ్యాయి.. ఈ ప్రమాదంలో నిజ్జునుజ్జయిన ఏడు బోగీలను తొలగించారు.. విజయవాడ-విశాఖపట్నం అప్ లైన్ & డౌన్ లైన్ పనులు పూర్తి చేశారు.
రైలు ప్రమాద సంఘటన స్థలం వద్ద రెస్క్యూ ఆపరేషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.. పట్టాల మీద ప్రమాదానికి గురైన బోగిలను తొలగించేందుకు బాహుబలి క్రెన్ రంగం లోకి దిగింది. ప్రమాదంలో పూర్తిగా నుజ్జునుజ్జయిన ప్యాసింజర్ బోగీలను, breaking news, latest news, telugu news, big news, train accident
PM Modi announced ex gratia for Vizianagaram Train Accident Deaths: విజయనగరం రైలు ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్యాసింజర్ రైలుకు ప్రమాదం జరిగిందని, పలు బోగీలు పట్టాలు తప్పినట్లుగా సీఎంఓ అధికారులు సీఎంకు తెలపగానే.. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన ఏపీకి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2లక్షల చొప్పున…