Home
Tollywood
Tollywood News
-
Tollywood : నేటివిటీ వదిలేస్తున్న తెలుగు సినిమాలు?
నేటి పాన్ ఇండియా ట్రెండ్ లో రీజనల్ సినిమాలు ఆడవు, పాన్ ఇండియా స్కోప్ ఉంటేనే సక్సెస్ సాధిస్తాము అనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉంది. భారీ బడ్జెట్, గ్రాఫిక్స్, విజువల్ వండర్స్ తో వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయినా.. లోకల్ కాంటెంట్, నేటివిటీతో వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. భారీ బడ్జెట్, భారీ విజువల్స్ విజయానికి గ్యారెంటీ కాదని కొన్ని సినిమాలు నిరూపించాయి. ‘హరిహర వీరమల్లు’ ఉదాహరణగా తీసుకుంటే..… -
Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!
Allu Arjun Absent: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల నటుడు అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ఆయన గైర్హాజరుకు సంబంధించి మెమో దాఖలు చేయాలని కోర్టు సూచించగా, అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అబ్సెంట్ పిటిషన్ను సమర్పించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ను వర్చువల్గా విచారణకు హాజరయ్యేలా అనుమతించాలా లేదా అన్న… -
Tollywood : బడ్జెట్ కవర్ చేయడానికే పార్ట్-2 ప్లాన్స్?
షూటింగ్ సగం పూర్తియ్యాక రెండు పార్ట్స్ అంటూ అనౌన్స్మెంట్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. సీక్వెల్ అనౌన్స్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి, వాటిలో అసలు కారణాన్ని కవర్ చేయడానికి మరో రీజన్ తెరపైకి తెస్తున్నారా? పార్ట్ 2 వెనుకున్న రహస్యం గురించి పెద్ద చర్చలే జరుగుతున్నాయి. బాహుబలి కథ మూడు గంటల సినిమాతో చెప్పలేకపోయాడు రాజమౌళి. సినిమా షూటింగ్ మొదలైన తర్వాత రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాడు, ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్… -
Tollywood: పుష్ప 2 తర్వాత 20 తెలుగు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్
పాన్ ఇండియా సినిమాలను పరిచయం చేసిన టాలీవుడ్ వెనకపడిపోయింది. సినిమా మొదలైనప్పుడే హిందీతో పాటు సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ వరుసగా ఫెయిల్యూర్ కావడంతో, తెలుగు సినిమా ఇండస్ట్రీ వరుస ఫెయిల్యూర్స్ చూడాల్సి వస్తుందా? పుష్ప 2 తర్వాత ఓ 20 తెలుగు సినిమాలు హిందీలో రిలీజ్ అయితే ఒక్కటి సక్సెస్ కాలేదు. బాహుబలి ఇన్స్పిరేషన్ తో సౌత్ సినిమాలు ఇండియా వైడ్ రిలీజ్ అయ్యాయి. పుష్ప,… -
Pooja Hegde: పూజా హెగ్డే తగ్గాల్సిందే.. లేదంటే కష్టమే!
Pooja Hegde’s Tollywood Career at a Crossroads: ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా, అభిమానులు ప్రేమగా ‘బుట్టబొమ్మ’గా పిలిచే పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి అగ్రహీరోల సరసన నటించి వరుస విజయాలు అందుకున్న పూజా.. గత కొన్నేళ్లుగా మాత్రం తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. కొన్నాళ్లుగా హిందీ, తమిళ్ సినిమాలతోనే అమ్మడు కెరీర్ నెట్టుకొస్తుంది.… -
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
Allu Arjun: హైదరాబాద్లోని ప్రముఖ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా అల్లు అర్జున్తో పాటు మిగిలిన నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. రాబోయే సోమవారం నాడు కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఈ… -
Tollywood : టాలీవుడ్ను ముంచేస్తున్న ‘మార్కెట్ మోడల్’.. అసలు క్రైసిస్ ఇక్కడే!
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ వైపు అడుగులు వేస్తోంది. వందల కోట్ల బడ్జెట్లతో సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే, పైకి కనిపిస్తున్న ఈ గ్లామర్ వెనుక టాలీవుడ్ తీవ్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. థియేటర్లలో ఒక పెద్ద సినిమా విడుదలై ఘనవిజయం సాధించిన తర్వాత కూడా.. సదరు నిర్మాతలు లాభాల మాట పక్కన పెట్టి, ‘కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తే చాలు, బ్రేక్ ఈవెన్ అయితే చాలు’ అనే… -
Tollywood: టాలీవుడ్ కాదు.. ఇంటర్నేషనల్!
తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటిపోయింది. పెద్ద సినిమా అంటే పాన్ వరల్డ్ మూవీనే. నిన్నటి వరకు పాన్ ఇండియా మూవీ కోసం హిందీ, కన్నడ, తమిళం, మలయాళం నుంచి నటీనటులను దిగుమతి చేసుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది, ఇక నుంచి హాలీవుడ్ స్టార్స్ని రంగంలోకి దింపుతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి జతకట్టిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. 1854-78 మధ్య బ్రిటిష్ కాలం నాటి కథతో ఇది రూపొందుతోంది. ‘ది మమ్మీ’ మూవీ విలన్… -
The India Story : ప్లేట్లోని ఆహారమా? ప్రాణాలు తీసే విషమా?
మనం ప్రతిరోజూ ఎంతో ఇష్టంగా తినే ఆహారంలో ఎంతటి ప్రమాదం దాగి ఉందో కళ్లకు కట్టేందుకు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సిద్ధమైంది. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త మూవీ ‘ది ఇండియా స్టోరీ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. కోర్ట్రూమ్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ పోస్టర్ చూస్తుంటే, సమాజంలో నిత్యం జరిగే ఒక భయంకరమైన నిజాన్ని… -
Samantha: హీరో మాత్రమే కాదు.. ఆయనొక రియల్ లీడర్!
సిల్వర్ స్క్రీన్ మీద తన నటనతో, స్టైల్తో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ‘ఇళయదళపతి’ విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సినీ గ్లామర్ను పక్కన పెట్టి, ప్రజాసేవలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న సీఎం విజయ్ను తాజాగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చెన్నైలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీ అనంతరం విజయ్ రాజకీయ ప్రవేశం, ఆయన వ్యక్తిత్వంపై సమంత తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు…
తాజావార్తలు
-
Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
-
Citroen Aircross Comfort Edition: సిట్రోయెన్ ఎయిర్క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల.. ప్రీమియం ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Allu Arjun : ‘రాకా’కు స్మాల్ బ్రేక్.. లోకి సినిమా కోసం రెడీ అవుతున్న బన్నీ
-
TTD Tickets: భక్తులను అయోమయానికి గురిచేసిన టీటీడీ.. చివరకు ఏమైందంటే?
-
Ram Charan: ఏపీఎల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్.. ఫైనల్ మ్యాచ్కు మంత్రి!
ట్రెండింగ్
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!