యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. మార్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా మంచి వసూళ్లనే అందుకుంటుంది. ఇక ఈ సినిమా హిట్.. ఫట్ పక్కన పెడితే.. ఈ సినిమా వలన ఎవరికి ఉపయోగం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కి సినిమా హిట్ , ప్లాప్ లతో…
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో డెబ్యూ హిట్ అందుకున్న దర్శకుడు స్వరూప్. ఈ సినిమా తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిషన్ ఇంపాజిబుల్. యంగ్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ముగ్గురు చిన్న పిల్లలు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం…
టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించి మెప్పించిన హీరోయిన్ ఎస్తేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలను అందుకుంటున్న సమయంలోనే ప్రముఖ సింగర్ నోయల్ ని వివాహమాడి వైవాహికబంధంలోకి అడుగుపెట్టిన ఆమె.. కొన్నేళ్ళకే విబేధాల వలన భర్తకు విడాకులిచ్చి బయటికొచ్చేసింది. ఇక విడాకుల తరువాత 69 సంస్కార్ కాలనీ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న ఎస్తేర్ ఈ సినిమా ప్రమోషన్లలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా ట్రైలర్…
సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని రచ్చ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇక తాజా ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ తన మనసులో మాటను బయటపెట్టాడు. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చేయాలనీ ఉందో చెప్పుకొచ్చాడు. మారుతున్న…
ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళిల భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్దమౌతుంది. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా విడుదలకు 10 రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. యుద్ధం రాకముందు ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఉక్రెయిన్ లో జరిగిన…
టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే.. స్టార్ హీరోల సినిమాలలో అమ్మడు బంపర్ ఆఫర్లను పట్టేసి విజయాలను అందుకొని .. ఒకానొక దశలో అనసూయ ఉంటే సినిమా హిట్ అనే టాక్ తెచ్చుకుంది. ఇక ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవినే అనసూయ బెదిరించిందట.. దానికి కోపం తట్టుకోలేని చిరు .. ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. చిరుని బెదిరించేటంత ఉందా అనసూయకు.. అసలేం…
జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషనలలో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. మార్చి 25 న ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ అంటూ ఎన్టీఆర్ అన్నింటిలోనూ చురుకుగా పాల్గొంటున్నాడు. ఇక మరోపక్క ఎన్టీఆర్ ఫ్యామిలీ తిరుమల స్వామివారిని దర్శించుకోవడం ప్రస్తుతంహాట్ టాపిక్ గా మారింది. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ కుటుంబం తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ భార్య ప్రణతి, ఆయన తల్లి షాలిని తో పాటు నందమూరి నట వారసులు అభయ్…
బుల్లితెర యాంకర్ రష్మీ ఒక పక్క టీవీ షోలలో.. ఇంకోపక్క సినిమాలలో నటిస్తూ మెప్పిస్తుంది. ఇక సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపి మరింత పాపులర్ అయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం చిరు సరసన నటించే అవకాశం పట్టేసింది. ఇకపోతే రష్మీ గురించి ఒక నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. రాణి గారి బంగ్లా చిత్ర నిర్మాత నాగ లింగం.. రష్మీ తనను బెదిరించిందని, ఆ కాల్…