Pawan Kalyan:పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందించబడిన బ్రో సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. జూలై 28వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు.
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఇప్పటివరకు జనసేన తరుపున ప్రచార సభలో మాట్లాడుతూ వచ్చిన పవన్.. చాలా గ్యాప్ తరువాత ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. ప్రస్తుతం పవన్ నటించిన బ్రో సినిమా జూలై 28 న రిలీజ్ కానున్న విషయం తెల్సిందే.
Brahmanandam: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా జూలై 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Dayaa Trailer: సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బ జంటగా పవన్ సాధినేని దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ దయ. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన కేసును ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దాదాపు తొమ్మిదేళ్లు కోర్టులో నలుగుతూ వస్తున్న ఈ కేసుకు విముక్తి లభించింది. అసలు చిరుపై ఉన్న కేసు ఏంటి.. అంటే.. చిరంజీవి సినిమాలను వదిలి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన విషయం తెల్సిందే.ఇక రాజకీయాల్లో చిరుకు కలిసి రాలేదు.
Vaishnavi Chaitanya: సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన హీరోయిన్లు.. ఒక హిట్ కొట్టేవరకు ఎన్నో అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు. ఒక్కసారి ఆ హిట్టు దక్కింది అంటే.. తిట్టినా నోర్లే పొగడడం మొదలుపెడతాయి. నువ్వు హీరోయినా అన్న వారే .. ఈమె హీరోయిన్ అంటే అని చెప్పుకొస్తారు. ఇక తాజగా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది వైష్ణవి చైతన్య.
Minister Roja: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు రోజా , రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు 90వ దశకంలో ఈ నటీమణులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోల సినిమాలు అంటే .. ముందుగా గుర్తొచ్చేది వీరి పేర్లే. ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు దూసుకుపోతున్నారు. రోజా.. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లి..
Akkineni Nagarjuna: అక్కినేని ఫ్యాన్స్.. ఇక నిద్రలేచే సమయం ఆసన్నమైంది. ఎట్టకేలకు అక్కినేని నాగార్జున సినిమా ప్రకటించడానికి రెడీ అయిపోయాడు. అయితే సోలో హీరోగా కాదు.. మల్టీస్టారర్ గా అంట. ఏంటి.. ఈసారి అఖిల్ తోనా, చైతన్యతోనా అని ఆలోచిస్తున్నారా.. ? లేదు లేదు.. ఈసారి నాగ్ రూటు మార్చాడు.. కొడుకులతో కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో మల్టీస్టారర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Big Breaking: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు.