ఉత్తర ప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. ఒకటిన్నర సంవత్సరాల చిన్నారి వేడి నీటిలో పడి చనిపోయాడు. తన తల్లి లాండ్రీ కోసం వేడి నీటి తీసుకువచ్చి మంచం దగ్గర పెట్టింది. పిల్లవాడు ఆడుకుంటూ అందులో పడి పోయాడు. తీవ్రగాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయాడు. Read Also: Chiken Fight: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. చికెన్ కోసం పొట్టు పొట్టు కొట్టుకోవడం ఏంటీ.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎటా జిల్లాలో…