Tragic Incident: విషాదం.. వేడినీటి బకెట్లో పడి చిన్నారి మృతి..
- వేడి నీటి తీసుకువచ్చి మంచం దగ్గర పెట్టిన తల్లి
- మంచం మీద ఆడుకుంటూ బకెట్ లో పడిన బాలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. ఒకటిన్నర సంవత్సరాల చిన్నారి వేడి నీటిలో పడి చనిపోయాడు. తన తల్లి లాండ్రీ కోసం వేడి నీటి తీసుకువచ్చి మంచం దగ్గర పెట్టింది. పిల్లవాడు ఆడుకుంటూ అందులో పడి పోయాడు. తీవ్రగాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయాడు.
Read Also: Chiken Fight: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. చికెన్ కోసం పొట్టు పొట్టు కొట్టుకోవడం ఏంటీ..
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎటా జిల్లాలో హృదయ విదారకర ఘటన జరిగింది. ముఖేష్ ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు ఆయుష్ ఇంట్లో తన మంచం మీద ఆడుకుంటున్నాడు. అతని తల్లి లాండ్రీ కోసం నీటిని వేడి చేసి, కొద్దిసేపు ఇంటి పనులు చేసిందని సమాచారం. ఆడుకుంటుండగా, పిల్లవాడు మంచం మీద నుండి జారి నేరుగా బకెట్లో పడిపోయాడు. దీంతో ఒళ్లంతా కాలి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పూర్తిగా కాలిన బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also:Kadai: ఎవడ్రా నువ్వు మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. హెల్మెట్ కు బదులు ఏం పెట్టుకున్నాడంటే..
ఎటా జిల్లాలో జరిగిన ఒక దారుణ సంఘటనలో, ఒకటిన్నర సంవత్సరాల ఆయుష్ వేడినీటి బకెట్లో పడి మరణించాడు. అతని తల్లి లాండ్రీ కోసం నీటిని వేడి చేస్తుండగా, బకెట్ను మంచం దగ్గర పెట్టింది. ఆ పిల్లవాడు ఆడుకుంటుండగా అందులో పడిపోయాడు. తీవ్ర కాలిన గాయాలతో బాధపడుతున్న ఆ పిల్లవాడిని ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
Read Also:Hail Lashes : వామ్మో.. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల వాన.. ఎక్కడో తెలుసా..
కొత్వాలి దేహత్ SHO జితేంద్ర కుమార్ గౌతమ్ ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందని అన్నారు. “తల్లి బట్టలు ఉతకడానికి వేడి నీటిని సిద్ధం చేసి మంచం దగ్గర ఉంచడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. పిల్లవాడు ఆడుకుంటుండగా అనుకోకుండా అందులో పడిపోయాడు. కుటుంబం షాక్లో ఉంది. మృతదేహాన్ని పోస్ట్మార్టం లేకుండానే దహనం చేశారని వెల్లడించారు. చిన్న పిల్లల దగ్గర వేడినీరు, గ్యాస్ లేదా ఏదైనా ఇతర ప్రమాదకరమైన వస్తువును ఉంచే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు.
एटा: गर्म पानी में गिरने से 3 वर्षीय मासूम आयुष की दर्दनाक मौत। घर पर ही इलेक्ट्रिक रोड से पानी गर्म किया गया था
बाल्टी में मुंह के बल गिरने से आयुष गंभीर रूप से जला।
कोतवाली देहात थाना क्षेत्र, गांव बिजोरी का मामला।@UPPolice @EtahNews #Etah #TragicNews #ChildAccident… pic.twitter.com/EkoeMayKZF— India News UP/UK (@IndiaNewsUP_UK) November 2, 2025
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్లో భారత్కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్ను క్లీన్స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..