Tragic Incident: విషాదం.. వేడినీటి బకెట్లో పడి చిన్నారి మృతి..
- వేడి నీటి తీసుకువచ్చి మంచం దగ్గర పెట్టిన తల్లి
- మంచం మీద ఆడుకుంటూ బకెట్ లో పడిన బాలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. ఒకటిన్నర సంవత్సరాల చిన్నారి వేడి నీటిలో పడి చనిపోయాడు. తన తల్లి లాండ్రీ కోసం వేడి నీటి తీసుకువచ్చి మంచం దగ్గర పెట్టింది. పిల్లవాడు ఆడుకుంటూ అందులో పడి పోయాడు. తీవ్రగాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయాడు.
Read Also: Chiken Fight: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. చికెన్ కోసం పొట్టు పొట్టు కొట్టుకోవడం ఏంటీ..
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎటా జిల్లాలో హృదయ విదారకర ఘటన జరిగింది. ముఖేష్ ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు ఆయుష్ ఇంట్లో తన మంచం మీద ఆడుకుంటున్నాడు. అతని తల్లి లాండ్రీ కోసం నీటిని వేడి చేసి, కొద్దిసేపు ఇంటి పనులు చేసిందని సమాచారం. ఆడుకుంటుండగా, పిల్లవాడు మంచం మీద నుండి జారి నేరుగా బకెట్లో పడిపోయాడు. దీంతో ఒళ్లంతా కాలి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పూర్తిగా కాలిన బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also:Kadai: ఎవడ్రా నువ్వు మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. హెల్మెట్ కు బదులు ఏం పెట్టుకున్నాడంటే..
ఎటా జిల్లాలో జరిగిన ఒక దారుణ సంఘటనలో, ఒకటిన్నర సంవత్సరాల ఆయుష్ వేడినీటి బకెట్లో పడి మరణించాడు. అతని తల్లి లాండ్రీ కోసం నీటిని వేడి చేస్తుండగా, బకెట్ను మంచం దగ్గర పెట్టింది. ఆ పిల్లవాడు ఆడుకుంటుండగా అందులో పడిపోయాడు. తీవ్ర కాలిన గాయాలతో బాధపడుతున్న ఆ పిల్లవాడిని ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
Read Also:Hail Lashes : వామ్మో.. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల వాన.. ఎక్కడో తెలుసా..
కొత్వాలి దేహత్ SHO జితేంద్ర కుమార్ గౌతమ్ ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందని అన్నారు. “తల్లి బట్టలు ఉతకడానికి వేడి నీటిని సిద్ధం చేసి మంచం దగ్గర ఉంచడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. పిల్లవాడు ఆడుకుంటుండగా అనుకోకుండా అందులో పడిపోయాడు. కుటుంబం షాక్లో ఉంది. మృతదేహాన్ని పోస్ట్మార్టం లేకుండానే దహనం చేశారని వెల్లడించారు. చిన్న పిల్లల దగ్గర వేడినీరు, గ్యాస్ లేదా ఏదైనా ఇతర ప్రమాదకరమైన వస్తువును ఉంచే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు.
एटा: गर्म पानी में गिरने से 3 वर्षीय मासूम आयुष की दर्दनाक मौत। घर पर ही इलेक्ट्रिक रोड से पानी गर्म किया गया था
बाल्टी में मुंह के बल गिरने से आयुष गंभीर रूप से जला।
कोतवाली देहात थाना क्षेत्र, गांव बिजोरी का मामला।@UPPolice @EtahNews #Etah #TragicNews #ChildAccident… pic.twitter.com/EkoeMayKZF— India News UP/UK (@IndiaNewsUP_UK) November 2, 2025
తాజావార్తలు
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!