Tragic Incident: విషాదం.. వేడినీటి బకెట్లో పడి చిన్నారి మృతి..
- వేడి నీటి తీసుకువచ్చి మంచం దగ్గర పెట్టిన తల్లి
- మంచం మీద ఆడుకుంటూ బకెట్ లో పడిన బాలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. ఒకటిన్నర సంవత్సరాల చిన్నారి వేడి నీటిలో పడి చనిపోయాడు. తన తల్లి లాండ్రీ కోసం వేడి నీటి తీసుకువచ్చి మంచం దగ్గర పెట్టింది. పిల్లవాడు ఆడుకుంటూ అందులో పడి పోయాడు. తీవ్రగాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయాడు.
Read Also: Chiken Fight: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. చికెన్ కోసం పొట్టు పొట్టు కొట్టుకోవడం ఏంటీ..
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎటా జిల్లాలో హృదయ విదారకర ఘటన జరిగింది. ముఖేష్ ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు ఆయుష్ ఇంట్లో తన మంచం మీద ఆడుకుంటున్నాడు. అతని తల్లి లాండ్రీ కోసం నీటిని వేడి చేసి, కొద్దిసేపు ఇంటి పనులు చేసిందని సమాచారం. ఆడుకుంటుండగా, పిల్లవాడు మంచం మీద నుండి జారి నేరుగా బకెట్లో పడిపోయాడు. దీంతో ఒళ్లంతా కాలి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పూర్తిగా కాలిన బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also:Kadai: ఎవడ్రా నువ్వు మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. హెల్మెట్ కు బదులు ఏం పెట్టుకున్నాడంటే..
ఎటా జిల్లాలో జరిగిన ఒక దారుణ సంఘటనలో, ఒకటిన్నర సంవత్సరాల ఆయుష్ వేడినీటి బకెట్లో పడి మరణించాడు. అతని తల్లి లాండ్రీ కోసం నీటిని వేడి చేస్తుండగా, బకెట్ను మంచం దగ్గర పెట్టింది. ఆ పిల్లవాడు ఆడుకుంటుండగా అందులో పడిపోయాడు. తీవ్ర కాలిన గాయాలతో బాధపడుతున్న ఆ పిల్లవాడిని ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
Read Also:Hail Lashes : వామ్మో.. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల వాన.. ఎక్కడో తెలుసా..
కొత్వాలి దేహత్ SHO జితేంద్ర కుమార్ గౌతమ్ ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందని అన్నారు. “తల్లి బట్టలు ఉతకడానికి వేడి నీటిని సిద్ధం చేసి మంచం దగ్గర ఉంచడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. పిల్లవాడు ఆడుకుంటుండగా అనుకోకుండా అందులో పడిపోయాడు. కుటుంబం షాక్లో ఉంది. మృతదేహాన్ని పోస్ట్మార్టం లేకుండానే దహనం చేశారని వెల్లడించారు. చిన్న పిల్లల దగ్గర వేడినీరు, గ్యాస్ లేదా ఏదైనా ఇతర ప్రమాదకరమైన వస్తువును ఉంచే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు.
एटा: गर्म पानी में गिरने से 3 वर्षीय मासूम आयुष की दर्दनाक मौत। घर पर ही इलेक्ट्रिक रोड से पानी गर्म किया गया था
बाल्टी में मुंह के बल गिरने से आयुष गंभीर रूप से जला।
कोतवाली देहात थाना क्षेत्र, गांव बिजोरी का मामला।@UPPolice @EtahNews #Etah #TragicNews #ChildAccident… pic.twitter.com/EkoeMayKZF— India News UP/UK (@IndiaNewsUP_UK) November 2, 2025
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
-
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!