What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య
- ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు
- విశాఖఫ ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న త్రివిధ దళలా సైనికులకు సంఘీభావంగా బీచ్ రోడ్డులో తిరంగా ర్యాలీ
- కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల నాల్గవ రోజు పోటెత్తిన భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు. జైపూర్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు రాజస్థాన్-పంజాబ్ మ్యాచ్. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్.
శ్రీహరికోట: PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య. మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య తెలెత్తింది. మిషన్ అసంపూర్తిగా ముగిసింది. సమస్యపై విశ్లేషించి పూర్తి వివరాలు ప్రకటిస్తాం. -ఇస్రో చైర్మన్
Also Read
- UCC Bill: 'ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది'.. సీఎం సంచలన ప్రకటన..
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
- Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
తిరుమల: కోనసాగుతున్న భక్తుల రద్దీ. నిండిపోయిన సర్వదర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు. వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు. సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 87,347 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 39490 మంది భక్తులు. హుండీ కానుకలు 3.13 కోట్లు.
గుంటూరు జిల్లా: నేడు మంగళగిరి మార్కెట్ యార్డులో టీడీపీ మినీ మహానాడు, పాల్గొననున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు.
విశాఖఫ ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న త్రివిధ దళలా సైనికులకు సంఘీభావంగా బీచ్ రోడ్డులో తిరంగా ర్యాలీ. పార్క్ హోటల్ నుంచి కాళీ మాత ఆలయం వరకు కొనసానున్న యాత్ర. ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.
నేడు కడప జిల్లాకు పలువురు మంత్రులు రాక. రాష్ట్ర హోం మంత్రి అనిత, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవిత, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోగ్రామ్ కన్వీనర్ పెందుర్తి వెంకటేష్ లు కడపకు రాక. మహానాడు ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రుల బృందం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల నాల్గవ రోజు పోటెత్తిన భక్తులు.. ఆదివారం కావడంతో వేకువజామున నుండే తెలుగు రాష్ట్రాలతోపాటు మహరాష్ట్ర,చత్తీస్గఢ్ రాష్ట్రాలనుండి తరలివస్తున్న భక్తులు. త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు.సైకత లింగాలను ఏర్పాటు చేసి పూజిస్తున్న భక్తులు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరిన భక్తులు.. స్వామివారిని దర్శించుకుంటున్న వేలాది మంది భక్తులు.
తాజావార్తలు
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!