బంగారం కొనాలేనుకొనేవారికి షాకింగ్ న్యూస్.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఈరోజు తులం బంగారం పై ఏకంగా రూ.110 పెరిగింది. 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 60,490 కాగా ఈరోజు రూ.110 పెరిగి రూ. 60,600గా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 55,450 ఉండగా ఈరోజు రూ.55,550 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 100…
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నిన్న కాస్త తగ్గిన ధరలు ఈరోజు ఇంకాస్త కిందకు దిగి వచ్చాయి.. కార్తీక మాసల్లో వరుసగా బంగారం ధరలు తగ్గడం మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 60, 490 గా నమోదు కాగా..…
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఈరోజు బంగారం కొనాలని అనుకొనేవారికి ఊరట..పసిడి ధరలు గత నాలుగు రోజుల నుంచి భగ్గుమంటున్నసంగతి తెలిసిందే. తులం రేటు రూ. 60 వేలు దాటింది. అయితే, ఇవాళ బంగారం ధరలు తగ్గాయి.. కాస్త కిందకు దిగి వచ్చింది..స్వల్ప ఊరట కలిగించాయి.. బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలకు కూడా కిందకు వచ్చాయి..22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200 లుగా ఉంది.…
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఈరోజు బంగారం కొనాలని అనుకొనేవారికి ఊరట..పసిడి ధరలు గత నాలుగు రోజుల నుంచి భగ్గుమంటున్నసంగతి తెలిసిందే. తులం రేటు రూ. 60 వేలు దాటింది. అయితే, ఇవాళ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతూ స్వల్ప ఊరట కలిగించాయి.. బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలకు మాత్రం కిందకు వచ్చాయి..ఈరోజు 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర…
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో షాక్ ఇస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ధరలు ఆకాశాన్ని తాకుతున్నా మార్కెట్ లో డిమాండ్ తగ్గలేదు పండగ సీజన్ కాబట్టి కొనుగోళ్లు ఎక్కువగానే ఉన్నాయి.. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల తులం బంగారంపై 700 రూపాయల వరకు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల తులం బంగారంపై 770…
బంగారం ధరలు మార్కెట్ లో ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు ఈరోజు మార్కెట్ లో పరుగులు పెడుతున్నాయి.. బంగారం ధరలు ఎంతగా పెరిగిన బంగారాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు..ప్రస్తుతం అక్టోబర్ 19వ తేదీన దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500 ఉంది.. ఇక వెండి ధర…