Srivani Darshan Tickets: తిరుమల వెళ్లేవారికి అలర్ట్.. ఆఫ్లైన్ విధానం రద్దు, నేటి నుంచి ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు..
- శ్రీవాణి దర్శన్ టికెట్ల జారీలో ఆఫ్లైన్ కౌంటర్లు రద్దు..
- నేటి నుంచి ఆన్లైన్లో విడుదల కానున్న శ్రీవాణి టికెట్లు..
- ప్రతిరోజు ఉదయం 9 గంటలకు టికెట్లు, సాయంత్రం 4 గంటలకి స్వామివారి దర్శనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srivani Darshan Tickets:తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త సంవత్సరం శ్రీవాణి దర్శన్ టికెట్ పద్ధతిలో పెను మార్పులు చేసింది. గతంలో రోజుకు 800 టికెట్లు జారీ చేసిన ఆఫ్లైన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, పూర్తిగా ఆన్లైన్ లోనే బుకింగ్ చేసుకునేలా మార్చేశారు. ఇక, ఇవాళ్టి నుంచి ఆన్లైన్లో శ్రీవాణి దర్శన్ టిక్కెట్లు జారీ చేయనున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఈ శ్రీవాణి దర్శన్ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకు బుకింగ్కు అందుబాటులో ఉంటాయని టీటీడీ పేర్కొనింది. టికెట్ బుక్ చేసుకున్న భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు తిరుమలలో శ్రీనివాసుడి దర్శనానికి హాజరుకావాల్సి ఉంటుంది.
Read Also: Trump: అలా చేస్తే ఊరుకోం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
అయితే, ఒక్క కుటుంబంలో మొత్తం నలుగురు మాత్రమే టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆదార్ కార్డు, మొబైల్ నంబర్ లాంటి వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి, ఇది టికెట్ల రద్దీని తగ్గించడానికి టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, రేణిగుంట విమానాశ్రయంలో కౌంటర్ ద్వారా జారీ అయ్యే 200 టికెట్ల పద్దతి మాత్రం ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగుతుంది అని పేర్కొనింది. ఈ కొత్త ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానం ద్వారా భక్తులు ఇబ్బంది లేకుండా, పారదర్శకంగా టికెట్లు పొందే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!