Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆఫ్ లైన్ టికెట్ల జారీకి బ్రేక్..?
- తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..
- ఆఫ్ లైన్ విధానంలో టిక్కెట్ల జారీకి మంగళం పాడే యోచనలో టీటీడీ..
- ఆఫ్ లైన్ కౌంటర్ల వద్ద నిత్యం గందరగోళ పరిస్థితులతో టీటీడీ ఈ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆఫ్ లైన్ విధానంలో టిక్కెట్ల జారీకి మంగళం పాడే యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫ్ లైన్ విధానంలో తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు, నడకదారి భక్తులకు దర్శన టిక్కెట్లను అధికారులు జారీ చేస్తున్నారు. ఇక, శ్రీవాణి భక్తులకు రేణిగుంట విమానాశ్రయంలో, తిరుమలలో టిక్కెట్లు జారీ చేస్తుంది. ఆఫ్ లైన్ కౌంటర్ల దగ్గర నిత్యం గందరగోళ పరిస్థితులతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: Nandyal Tragedy: ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసులు మృతి
Also Read
అయితే, ఆఫ్ లైన్ కోటాను కూడా ఆన్ లైన్ లోకి మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తుంది. సర్వదర్శనం, శ్రీవాణి టిక్కెట్లను ఒక్క రోజు ముందుగా ఆన్ లైన్ లో విడుదల చేసే యోచనలో టీటీడీ ఉన్నట్లు కనిపిస్తుంది. తిరుమల, తిరుపతి రేడియస్ లో మాత్రమే ఆన్ లైన్ లో దర్శన టిక్కెట్లు పొందేలా యాప్ ని రూపాందిస్తున్నారు. జనవరి నుంచే నూతన విధానాన్ని అమలు చేసే దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది.
తాజావార్తలు
-
Basil Joseph: అల్లు అర్జున్తో బాసిల్ జోసెఫ్ మూవీ ఖాయమేనా? ఒక్క పోస్టుతో ఊహాగానాలకు చెక్!
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!