చలికాలంలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు రావడం కామన్.. అయితే ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా గొంతు నొప్పిని.. ఈ నొప్పిని తగ్గించడానికి ఇంగ్లీష్ మందుల కన్నా కూడా ఇంటి చిట్కాలను వాడితే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. గొంతు నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి.. అలా చెయ్యడం వల్ల కఫమ్ ఉంటే తొలగిపోతుంది.. అదే…
మారుతున్న కాలానికి అనుగుణంగా వాతారణంలో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయి. గాలి కాలుష్యం కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఇలాంటి వాతావరణంలో మానవాళికి అనేక వ్యాధులు, జబ్బులు రావడం సహజమే. అయితే ప్రధానంగా సీజనల్ జబ్బులు చాలా ఇబ్బందులు పెడుతాయి. మన ఆహారపు అలవాట్లు మారడంతో పాటు శారీరక శ్రమ కూడా తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ,శీతాకాలంలో మాత్రం గొంతునొప్పి సమస్య తీవ్రంగా…
తమిళ కథానాయకుడు శింబు నటించిన తాజా చిత్రం ‘మానాడు’ నవంబర్ 25న విడుదలై, చక్కని ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఈ యంగ్ హీరో అనారోగ్యంతో ప్రస్తుతం చెన్నయ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరాడు. దాంతో అతనికి కరోనా సోకిందనే ప్రచారం సోషల్ మీడియాలో విశేషంగా జరగడం మొదలైంది. గొంతు నొప్పితో శింబు హాస్పిటల్ లో చేరాడని, అతనికి కరోనా రాలేదని సన్నిహితులు స్పష్టం చేశారు. శింబు ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని…