Tesla crash: టెక్నాలజీ, సేఫ్టీకి మారుపేరైన ఎలాన్ మస్క్ ‘టెస్లా’ కార్లు ఇటీవల క్రాష్ అవుతున్న ఘటనల్ని చూస్తూనే ఉన్నాం. తాజాగా కెనడాలో టెస్లా కారు క్రాష్ అయ్యి ఇండియాకు చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. టొరంటో సమీపంలో అర్ధరాత్రి తర్వాత కారు డివైడర్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి.
Israel-Hamas War: హమాస్ ఉగ్రవాదుల నుంచి ఇజ్రాయిల్ క్రూరమైన దాడిని ఎదుర్కొంది. గాజా నుంచి వచ్చి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకొ చొరబడి సాధారణ ప్రజానీకంపై దారుణాలకు ఒడిగట్టారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దొరికిన వాళ్లను దొరికినట్లు హతమార్చారు. మహిళపై హత్యాచారాలకు ఒడిగట్టారు. రోడ్లపై వెళ్తున్న కార్లను షూట్ చేశారు. కార్ల పెట్రోల్ ట్యాంకులను, ఇంజన్ల టార్గెట్ చేసి, అవి ఆగిపోయిన తర్వాత నిస్సాయకంగా ఉన్న వ్యక్తుల్ని కాల్చి చంపారు.
ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ భారత్లో ఎప్పుడు అడుగుపెడుతుంది? ఈ ప్రశ్నకు ఇప్పుడప్పుడే సమాధానం దొరికేలా కనిపించడం లేదు. లేటెస్ట్గా ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ని బట్టి చూస్తే.. దిగుమతి సుంకాలు, తయారీ విషయంలో టెస్లా, ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. టెస్లా తయారీ యూనిట్పై ట్విటర్ మాధ్యమంగా ఓ నెటిజన్.. ‘భవిష్యత్తులో భారత్లో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?’ అని ప్నశ్నించాడు. అందుకు…
టెస్లా కారు రాజసానికి ప్రతీకగా మారింది. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టెస్లా దూసుకుపోతున్నది. లక్షకోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. టెస్లా ఎన్నో రకాల మోడల్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో టెస్లా ఎస్ మోడల్ కారును వాహనదారులు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఈ కారును కొనుగోలు చేసిన ట్యుమస్ అనే వ్యక్తికి టెస్లా చుక్కలు చూపించింది. మొదటి 1500 కిలోమీటర్లు కారు చాలా అద్భుతంగా ఉందని, 1500 కిమీ ప్రయాణం తరువాత సమస్యలు రావడం మొదలయ్యాయని, ఆటోమేషన్…