హైదరాబాద్ లో లాల్ దర్వాజ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. లాల్ దర్వాజ భక్తజన సంద్రంగా మారింది. సింహవాహిని మహంకాళి ఆలయం, అక్కన్న మాదన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చార్మినార్ వద్దకు అంబారిపై వచ్చిన శ్రీ అక్కన మాదన్న మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపు కు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు.. breaking news, latest news, telugu news, big news, Lal Darwaza Rangam, bonalu 2023
మిడ్ మానేరు నుండి లోయర్ మానేరు డ్యామ్ దిగువకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు కలిసి నీటిని విడుదల చేశారు రాష్ట్ర బీసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎంఎండీకి 2,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నాలుగు వరద గేట్లను ఎత్తి 5,500 క్యూసెక్కుల నీటిని లోయర్ మానేర్ డ్యామ్లోకి వదులుతున్నారు. breaking news, latest news, telugu news, big…
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన వరంగల్ జిల్లాలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, revanth reddy, errabelli dayakar rao, brs, congress
ఖమ్మం జిల్లా ఏర్రుపాలేం మండలం రాజుదేవరపాడులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీపై breaking news, latest news, telugu news, congress, bhatti vikramarka, minister ktr
ప్రకృతి, తెలంగాణ సంస్కృతి అద్భుతమైన మేళవింపుతో క్లీన్ అండ్ గ్రీన్ చారిత్రాత్మక నగరమైన సిద్దిపేటలో జరిగే 5కే, 10కే, హాఫ్ మారథాన్ రన్లో పాల్గొనేందుకు రన్నర్లు, ఫిట్నెస్ ఔత్సాహికులు అందరూ రావాలని తెలంగాణ ఆరోగ్య, ఆర్థిక మంత్రి టీ హరీష్ రావు సోమవారం పిలుపునిచ్చారు. breaking news, latest news, telugu news, big news, harish rao, siddipeta marathon
విద్యార్థులలో సామాజిక-భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. breaking news, latest news, telugu news, sabitha indra reddy, big news,
రాహుల్ గాంధీపై కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పై విమర్శలు చేసే స్థాయి కేటీఆర్ కు లేదని, రాహుల్ గాంధీనీ అనేముందు .breaking news, latest news, telugu news, ponguleti srinivas reddy, minsiter ktr, rahul gandhi
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలకు సన్నద్ధమవుతోంది, ఇది ఆగస్టు రెండో వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ సెషన్లో కొత్త బిల్లులు ఏవీ ప్రవేశపెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ప్రతి ఆరు నెలలకోసారి అసెంబ్లీని సమావేశపరచాలనే రాజ్యాంగ నిబంధనకు లోబడి సమావేశాలు జరుగనున్నట్లు తెలుస్తోంది. breaking news, latest news, telugu news, telangana assembly sessions
నిజామబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ రైతు వేదిక వద్ద రైతులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. breaking news, latest news, telugu news, vemula prashanth reddy, mp arvind, bjp, brs