వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో పడి .. కట్టుకున్నవారిని, కన్నబిడ్డలను వదిలేస్తున్నారు. పరువు మర్యాదులను బజారుకీడుస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి భార్యను కాదని వేరొక మహిళతో అఫైర్ పెట్టుకొన్నాడు. ఆ విషయం భార్యకు తెలియడంతో ప్రేయసిని వదలలేక, భార్యతో ఉండలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అమీన్పూర్ టైలర్స్ కాలనీకి చెందిన శ్రీకాంత్రెడ్డి(35) చందనగర్లోని ఓ ఆస్పత్రిలో హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్ళై ఇద్దరు పిల్లలు…
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకొంది… గంజాయి మత్తులో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. నిద్రపోతున్న భార్య తలను నరికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. రాజేంద్రనగర్లోని ఇమాద్నగర్లో ఫర్వేజ్ కు సమ్రిన్ తో 14 ఏళ్ళ క్రితం వివాహమైంది.. వీరికి ఇద్దరు కుమారులు , ఇద్దరు కుమార్తెలు. పెళ్ళైన కొద్ది రోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో విభేదాలు తలెత్తాయి.…
వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నకూతుర్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడిలా మారాడు. ఇంట్లో ఎవరికి తెలియకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు.. మోమిన్ పేటలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. మోమిన్ పేట నుంచి బతుకుదేరువుకోసం వచ్చిన ఒక వ్యక్తి కుటుంబంతో సహా హైదరాబాద్ లో పఠాన్ చెరువు ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతనికి ముగ్గురు కూతుళ్లు.. ఇటీవల పెద్ద కుమార్తె ఆరోగ్యం బాగోకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా…
నమ్మినవారే మోసం చేస్తూ ఉంటారు అనేది అందరికి తెలిసిందే.. ఎన్నోసార్లు అలాంటి ఘటనలను చూస్తూనే ఉంటాం.. తాజాగా స్నేహితులని నమ్మి ఇంటికి తీసుకువచ్చిన ఒక వ్యక్తికి దారుణ పరిస్థితి ఎదురయ్యింది. ఇద్దరు స్నేహితులు అతడికి మాయమాటలు చెప్పి, మందు తాగించి, స్నేహితుడి భార్యనే అత్యచారం చేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. బతుకుదెరువు కోసం ఎన్నో ఊళ్లు దాటుకుంటూ ఒక వ్యక్తి కుటుంబంతో కలిసి కొన్నేళ్ల క్రితం తారామతిపేటకు…
ప్రస్తుతం యువత చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు. ప్రేమించినమ్మాయి కాదన్నందని, గేమ్ లో ఓడిపోయానని, తల్లిదండ్రులు తిట్టారని ఇలా చిన్నపాటి కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక యువకుడు తన ఆఫీస్ లో సెలవు ఇవ్వలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘటకేశ్వర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కార్వాన్లో ఉండే సూర్యవంశీ అనిల్ కుమార్ అనే వ్యక్తి శంషాబాద్లోని కొరియర్ కార్యాలయంలో బాయ్గా పని చేస్తున్నాడు. అయితే అతడికి ఇటీవల ఏదో…
ఆన్ లైన్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది.. ఆ పరిచయం కాస్తా వాట్సాప్ చాటింగ్ వరకు వచ్చింది. అమ్మాయి హస్కీ వాయిస్ కి ఫిదా అయిపోయాడు ఆ యువకుడు.. ఇంకేముంది గంటల తరబడి ఫోన్ లో కబుర్లు.. ఒకరోజు రాత్రి వీడియో కాల్ చేసింది.. యువకుడు గాల్లో తేలిపోయాడు. అమ్మాయి ఫేస్ చూపించకుండానే తన బట్టలు విప్పమని అడిగింది. అమ్మాయి అడిగితే కాదంటానా..? అని ఐదు నిమిషాల్లో నగ్నంగా మారిపోయాడు. మరో ఐదు నిమిషాల్లో ఫోన్…
సినీ పరిశ్రమలో ఎవరిని నమ్మలేము.. వారు ఎప్పుడు ఎలా మోసం చేస్తారో ఎవరికి తెలియదు. తాజాగా ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని ఒక వ్యక్తి దారుణంగా మోసం చేశాడు. తనను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి మొదటి భర్తకు విడాకులిప్పించి, తన కోరిక తీర్చుకున్నాకా వదిలేశాడని జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. రహ్మత్నగర్లో నివాసముంటున్న ఒక యువతి(26) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది. ఆమెకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కొడుకు…
ప్రస్తుతం యువత విదేశీ సంప్రదాయాలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు.. పబ్ ల, క్లబ్ లు, డేటింగ్ లు ఇలా విదేశీ కల్చర్ ని పాటిస్తూ భారత సంప్రదాలను మరుస్తున్నారు. తాజాగా ఒక మహిళ పబ్ మోజులో పడి ఎంతో పవిత్రంగా చూసుకొనే మంగళ సూత్రాన్ని తీసేసింది. ఆ తరువాత అనుకోని చిక్కు వచ్చిపడింది. సరదాగా పబ్ కి వెళితే.. విలువైన మంగళ సూత్రం, నగదు పోగొట్టుకొని బయటికి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ కెమిస్ట్రీ పబ్ లో…
బార్యభర్తల మధ్య మనస్పర్ధలు సాధారణమే.. కానీ, ఆ చిన్న చిన్న కారణాలనే మనసులో పెట్టుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక వ్యక్తి భార్య కాపురానికి రానని చెప్పడంతో మనస్థాపానికి గురై రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. జడ్చర్లకు చెందిన ఉదయ్కుమార్(30)కు హైదరాబాద్లోని లింగంపల్లికి చెందిన యువతితో సంవత్సరం క్రితం వివాహమైంది. కొద్దిరోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. ఉదయ్ తనను వరకట్నం కోసం వేధిస్తున్నాడని, తనతో ఉండడం కుదరదని…
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే ప్రేమించిన యువతి గొంతుకోసి పరారయ్యాడు.. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. రామగుండం 8ఎంక్లైన్ కేకే నగర్ లో ఈ దారుణం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే కేకే నగర్ లో నివాసముంటున్న ఒక యువతిని ప్రేమ పేరుతో రాజు అనే యువకుడు వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని ఆమె వెనుక గత కొంతకాలంగా తిరుగుతుండగా.. ఆమె అతని ప్రేమను నిరాకరించింది. దీంతో…