మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. ప్రియుడితో కలిసి ఓ భార్య, తన భర్తను అతికిరాతకంగా హత్య చేసింది. హత్యను ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నించి చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. అక్బర్జాపేట్ గ్రామానికి చెందిన మహంకాళి కృష్ణ, మహంకాళి లక్ష్మీ భార్యాభర్తలు. 2014 లో గుంటి బాలరాజ్ అనే వ్యక్తితో కలిసి కృష్ణ ఒక ఆటో కొనుగోలు చేసి నడుపుతున్నారు. అప్పటినుంచి బాలరాజ్ కన్ను మహంకాళి లక్ష్మీపై పడింది. కొన్నిరోజుల్లో ఆమె కూడా బాలరాజ్ పై…
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఒక కసాయి కొడుకు క్షణికావేశంలో తల్లిని హతమార్చాడు. అడ్డొచ్చిన చెల్లిని సైతం తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ ఘటన భాగ్యనగర నడిబొడ్డున జరగడం సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో పాపమ్మ కుటుంబం నివసిస్తోంది. ఆమెకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు సుధీర్ గతకొన్ని రోజులుగా సైకోలా ప్రవర్తిస్తున్నాడు. చిన్నదానికి, పెద్దదానికి తల్లి, చెల్లితో గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటలకు ఇంట్లో…
భార్య అంటే కోట్లమందికి పనిమనిషి.. ఇంకొంతమందికి శృంగారానికి మాత్రమే పనికొచ్చే వస్తువు.. అంతే తప్ప ఆమె మనసును అర్ధం చేసుకొనే భర్తలు ఎంతమంది.. రోజు ఇంటి పనులు చేస్తూ అలసిపోయిన ఆమెపై భర్త పెత్తనం చెలాయిస్తే.. శృంగారాన్నికి రావాలని హింసిస్తే.. ఆ బాధలను తట్టుకోలేక ఒక మహిళ.. భర్తను హతమార్చింది. ఈ దారుణ ఘటన సిద్ధిపేట జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. విఠలాపూర్ గ్రామంలో ఎల్లయ్య(55) అనే వ్యక్తి భార్య నర్సవ్వ తో కలిసి నివసిస్తున్నాడు.…
కరీనగర్ లో దారుణం చోటుచేసుకొంది. వారం రోజుల క్రితం మిస్ అయిన యువతి అడవిలో శవంగా తేలింది. ప్రేమించిన ప్రియుడే ఆమెకు యముడిగా మారాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన ఒక యువతి , అదే గ్రామానికి చెందిన అఖిల్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం ప్రియుడితో బయటికి…
మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. కొడుకు ఆత్మహత్యకు కోడలే కారణమనే కోపంతో ఒక మామ కోడలిని అతిదారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కోటపల్లి మండలం లింగన్న పేటకు చెందిన సౌందర్య (19) అనే యువతి అదే గ్రామానికి చెందిన తిరుపతి కుమారుడు సాయి కృష్ణ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 5 నెలల క్రితం వారు వివాహం చేసుకున్నారు. అయితే కారణం ఏంటో తెలియదు…
నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. భర్త చెప్పిన మాట వినడంలేదని భార్య అతిదారుణంగా హతమార్చింది. అంతేకాకుండా ఉదయం తనకేమి తెలియదన్నట్లు భర్త కల్తీ మందు తాగి మృతిచెందినట్లు డ్రామా ఆడింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శేరిపల్లి పెద్దతండాకు చెందిన రమావత్ మోతీలాల్(45) కు కొన్నేళ్ల క్రితం లలితతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. దీంతో లేత పిల్లలను…
పెద్దపల్లి జిల్లాలో దారుణం ఉంది. హాస్పిటల్ బాత్రూమ్ లో ఒక బాలింత ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..రొంపికుంటకు చెందిన ఉమ అనే మహిళకు 2009లో వివాహం జరిగింది. ఎన్నో ఏళ్ళ తర్వాత ఈ ఏడాదే ఆమె గర్భం దాల్చింది. డిసెంబర్ 11న ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఆమె మరుసటి రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీసిన వైద్యులు ఆమెకు కుట్లు వేసి 10 రోజులు హాస్పిటలోనే ఉండాలని…
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.. సహజీవనం వద్దు అన్నందుకు ఒక వ్యక్తి, మహిళపై కిరోసిన్ పోసి నిప్పటించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లికి చెందిన వెంకటలక్ష్మి(50) నాచారంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో కాంటాక్ట్ స్వీపర్ గా పనిచేస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త మృతిచెందడంతో కొడుకు, కూతురితో నివసిస్తోంది.ఇక ఈ నేపథ్యంలోనే ఆమెకు జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పలో ఉండే వెంకటేష్(55)తో పరిచయం ఏర్పడింది. అతడికి భార్య చనిపోవడంతో వీరి అండీ స్నేహం.. వివాహేతేర…
వారిద్దరూ కాలేజ్ లో స్నేహితులు.. కాలేజ్ అయిపోయాక ఇద్దరు విడిపోయారు.. ఎవరి ఉద్యోగాలు వారు చేసుకొంటూ ఉంటుండగా సోషల్ మీడియా మళ్లీ వారిని కలిపింది. ఈసారి వారి స్నేహం.. ప్రేమాగా మారింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయిపోతే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించాలనుకున్నారు. ఆ తరువాత ఇద్దరు ఒకే ఇంట్లో సహజీవనం మొదలు పెట్టారు. రోజులు గడుస్తున్నా ప్రియుడు మాత్రం పెళ్లి ఊసు ఎత్తలేదు. దీంతో తట్టుకోలేని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన…
గురువు అంటే.. విద్యను నేర్పించేవాడు మాత్రమే కాదు.. ఒక తరాన్ని ఎలా నడిపించాలో నేర్పించేవాడు.. విలువలను నేర్పి సమాజాన్ని అభివృద్ధి చేసేవాడు.. అన్నింటికీ మించి ఆచరించి చెప్పే వాడే ఆచార్యుడు.. కానీ ఇప్పుడున్న గురువులు ఇలా ఉంటున్నారా..? అంటే నిస్సందేహంగా నో అనే చెప్తారు ఎవరైనా.. ప్రస్తుతం సమాజంలో జరిగే కొన్ని ఘటనలు చూస్తుంటే వారిని గురువులు అనాలా..? కామ పిశాచులు అనాలో అర్ధం కావడం లేదు.. కామంతో కళ్ళు మూసుకుపోయిన గురువులు.. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినిలపై…