Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • గోడ కూలి ఐదుగురు మృతి : ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్
      #తెలంగాణ

      గోడ కూలి ఐదుగురు మృతి : ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్

      జోగుళాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి లో భారీ వర్షాల కారణంగా ఇవాళ ఉదయం గోడ కూలి.. ఐదుగురు మృతి చెందారు. అయితే.. కొత్తపల్లి ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి కి ఫోన్ చేసి దుర్ఘటనపై ఆరాతీశారు ముఖ్యమంత్రి కేసీఆర్. మృతులు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని అదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్‌. ఇక సీఎం కేసీఆర్‌ ఆదేశాలపై స్పందించిన మంత్రి…
    • బద్వేల్ లో ఏకపక్షం.. హుజూరాబాద్ లో ఉత్కంఠ?
      #Top Story

      బద్వేల్ లో ఏకపక్షం.. హుజూరాబాద్ లో ఉత్కంఠ?

      రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కోచోట ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెలంగాణలోని హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోరు ఉత్కంఠగా మారింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని కడపలో జిల్లాలోనూ ఉప ఎన్నిక జరుగుతోంది. వైసీపీకి చెందిన బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అకాల మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు ఏకపక్షమేననే టాక్ విన్పిస్తోంది. తెలంగాణలోని హుజూరాబాద్ లో ఐదు…
    • తెలంగాణ కరోనా అప్డేట్…
      #తెలంగాణ

      తెలంగాణ కరోనా అప్డేట్…

      తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య మరింత కిందకు దిగివచ్చింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,166 శాంపిల్స్‌ పరీక్షించగా.. 190 మందికి పాజిటివ్‌గా తేలింది.. ఇవాళ మరో వ్యక్తులు కోవిడ్‌ బారినపడి మృతిచెందగా.. 245 మంది కరోనాబాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,67,725 కు చేరగా.. రికవరీ కేసులు 6,59,508 కి పెరిగాయి. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో…
    • తెలంగాణ బీజేపీ లో పాత నేతలను పక్కన పెట్టేశారా..?
      #Off The Record

      తెలంగాణ బీజేపీ లో పాత నేతలను పక్కన పెట్టేశారా..?

      తెలంగాణ బీజేపీలో పాత కమలనాథులు ఇక ఫేడ్‌ అవుటేనా? పార్టీ పరంగా ఇక గుర్తింపు లేనట్టేనా? పాతవాళ్లను పక్కన పెట్టి.. కొత్త వాళ్లను అందలం ఎక్కించడంపై కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? పార్టీ ఇస్తున్న సంకేతాలేంటో నాయకులకు అర్థం కావడం లేదా? బీజేపీ పాత నేతలు ఢిల్లీ పెద్దల దృష్టిలో ఉన్నారా?కమిటీలో ఆరుగురికి చోటిస్తే.. ఐదుగురు కొత్తవారే..! బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యలు ప్రకటన తెలంగాణ కాషాయ సేనలో సెగలు రేపుతోంది. పార్టీలో పదవులు పేరు…
    • దెబ్బ‌కొట్టేకొద్దీ ఎదుగుతాను… ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
      #Top Story

      దెబ్బ‌కొట్టేకొద్దీ ఎదుగుతాను… ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

      తెలంగాణ‌లో జ‌న‌సైనికుల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరోజు స‌మావేశం ఏర్పాటు చేశారు. చాలా రోజుల త‌రువాత తెలంగాణ‌లో కార్య‌క‌ర్త‌ల‌తో, నాయ‌కుల‌తో స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2009 లో తెలంగాణ‌లో సంపూర్ణంగా తిరిగాన‌ని అన్నారు. త‌న‌ను దెబ్బ‌కొట్టేకొద్దీ మ‌రింత ఎదుగుతాన‌ని తెలిపారు. అన్నింటికీ సిద్ధ‌ప‌డే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్టు ప‌వ‌న్ తెలిపారు. ఈ నేల త‌న‌కు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. బ‌ల‌మైన సామాజిక మార్పుకోసం ప్ర‌య‌త్నిస్తాన‌ని అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు కోరుకున్న‌ప్పుడు…
    • లైవ్‌:  జనసేన తెలంగాణ శాఖ క్రియాశీలక కార్యకర్తల సమావేశం
      #Top Story

      లైవ్‌: జనసేన తెలంగాణ శాఖ క్రియాశీలక కార్యకర్తల సమావేశం

    • హుజురాబాద్‌:  కాంగ్రెస్ క్యాంపైన‌ర్స్ జాబితా విడుద‌ల‌
      #Top Story

      హుజురాబాద్‌: కాంగ్రెస్ క్యాంపైన‌ర్స్ జాబితా విడుద‌ల‌

      హుజురాబాద్ ఉప ఎన్నిక వేడి పెరిగింది.  నామినేష‌న్ల ప‌ర్వం ముగియ‌డంతో క్యాంపెయిన్లు మొద‌లయ్యాయి. ఇప్ప‌టికే టీఆర్ఎస్, బీజేపీలు హుజురాబాద్‌లో ప్రచారం మొద‌లుపెట్ట‌గా, కాంగ్రెస్ పార్టీ కూడా ప్ర‌చారం చేసేందుకు స‌ర్వం సిద్ధం చేసుకుంటోంది.  కాంగ్రెస్ పార్టీ 20 మందితో కూడిన క్యాంపెన‌ర్ల జాబితాను రిలీజ్ చేసింది.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, భ‌ట్టి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జీవ‌న్ రెడ్డి, శ్రీధ‌ర్‌బాబు, దామోద‌ర రాజ‌న‌ర్సింహా, మ‌ధుయాష్కీ త‌దిత‌రులు ఈ…
    • ఏడు రోజులు.. ఆరు బిల్లులు, 32.05 గంటలు..
      #తెలంగాణ

      ఏడు రోజులు.. ఆరు బిల్లులు, 32.05 గంటలు..

      తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజుల పాటు జరిగాయి. మొత్తం అరు బిల్లులకు సభ ఆమోదం తెలపగా… ఆరు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మొత్తం 32 గంటల 5 నిమిషాలు సభ జరిగింది. ఆఖరి రోజు సభలో సంక్షేమ పధకాలపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వాలని కోరారు భట్టి. ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ అర్హులకు అందడం లేదని…
    • ఒత్తిడిలో జానారెడ్డి.. అసలు విషయం ఏంటంటే?
      #Top Story

      ఒత్తిడిలో జానారెడ్డి.. అసలు విషయం ఏంటంటే?

      కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల్లో జానారెడ్డి ఒకరు. కొన్ని దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన ఆపార్టీని ధిక్కరించిన దాఖలాల్లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి ఆయనకు ఏదో ఒక మంత్రి పదవీ దక్కేది. అత్యధిక కాలం మంత్రిగా పని చేసిన రికార్డు సైతం జానారెడ్డి పేరు పైనే ఉంది. తెలంగాణ కోసం పోరాడిన నేతగానూ ప్రజల్లో ఆయనకు గుర్తింపు ఉంది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో…
    • హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. హై అలర్ట్ ప్రకటించిన జీహెచ్‌ఎంసీ
      #Top Story

      హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. హై అలర్ట్ ప్రకటించిన జీహెచ్‌ఎంసీ

      హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది… దాదాపు రెండు గంటలకు పైగా వర్షం దంచికొడుతోంది… బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మలక్‌పేట్, నాగోల్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, బడంగ్‌పేట్‌, మెహిదీపట్నం, అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పూర్‌, శంషాబాద్‌ సహా తదితర ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది.. దీంతో.. పలుచోట్ల చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు, లోతట్టు ప్రాంతాలకు వర్షం చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.. దీంతో.. అప్రమత్తమైన…
    ←1…1,2961,2971,2981,2991,300…1,503→

తాజావార్తలు

  • Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?

  • Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!

  • KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?

  • Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?

  • Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions