ఈ సంవత్సరం వరకు గూగుల్(Google) అనేక ఉత్పత్తులు, యాప్లను నిలిపివేసింది. ఈ జాబితాలో క్రోమ్కాస్ట్ (Chromecast) అనే దానిని కూడా చేర్చారు. గూగుల్ వీడియో స్ట్రీమింగ్ పరికరం అయిన క్రోమ్కాస్ట్ని కూడా నిలిపివేయనుంది. ఈ సమాచారాన్ని మొదట 9To5 Google తెలిపింది. క్రోమ్కాస్ట్ను నిలిపివేసిన తర్వాత.. దాని స్థానంలో కొత్త ఉ�
Google : ప్రస్తుత హైటెక్ యుగం నడుస్తోంది. ఇంటర్నెట్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఇంటర్నెట్లో ఏది ఓపెన్ చేయాలన్నా పేరు, మొబైల్ నెంబర్, ఇతర వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయడం కామన్ అయిపోయింది.
కొత్త స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ ఒప్పో నుంచి సరికొత్త రెనో 5జీ మోడల్ వస్తోంది. ఒప్పో రెనో 12 5జీ సిరీస్ పేరుతో కంపెనీ ఈ నెలలోనే భారత్లో ఈ 5జీ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్లో ఒప్పో రెనో 12 5జీ, ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఉంటాయి.
స్మార్ట్ఫోన్ లాంచ్కు జులై ఉత్తమ నెలగా పరిగణించబడుతుంది. ఎందుకంటే జులై తర్వాత పండుగ సీజన్ ప్రారంభమవుతుంది, ఈ సమయంలో స్మార్ట్ఫోన్ల గరిష్ట విక్రయాలు జరుగుతాయి. స్మార్ట్ఫోన్ కంపెనీలు జులైలో శక్తివంతమైన స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి ఇదే కారణం. దీని కారణంగా స్మార్ట్ఫోన్ అమ్మకాలలో భారీ
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్లు ఉండరు.. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ను వాడుతున్నారు.. అందులో ప్రతి ఒక్కరు వాట్సాప్ ఎక్కువగా వాడుతుంటారు.. వాట్సాప్ ఈజీగా మనం ఫొటోస్ వీడియోస్ వంటివి షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ ని దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉంటారు.. అయితే వాట్సాప్ లో మిమ్మల�
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, అప్డేట్ లను అందిస్తోంది. ఇప్పుడు వాట్సాప్ మెటా యాజమాన్యంలోని కొత్త కలర్ ప్యాలెట్, కొత్త ఐకాన్లు, కొత్త టూల్స్ మరిన్నింటితో పూర్తిగా కొత్త డిజైన్ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్లకు కొత్త వాట్సాప్ యూజర్ ఇంటర్ఫేస్ రానుంది. వాట్సాప్ ప్రకారం., సరళమై�
25 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ నోకియా సబ్-బ్రాండ్ గా HMD మార్కెట్ లోకి ప్రవేశించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కెన్యాలో కంపెనీ HMD పల్స్ సిరీస్ ఫోన్ లను విడుదల చేసింది. అదనంగా., నోకియా 225 కూడా 4Gతో వస్తుంది. నోకియా 3210 త్వరలో లాంచ్ అవుతుందని కూడా ప్రకటించారు. ఈ 2 ఫోన్స్ పల్స్ సరీస�
రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా.. ప్రతి ఒక్క విషయానికి సంబంధించి కొత్త ఆప్షన్స్ రావడం మనం చూస్తూనే ఉంటాం. ఇందులో సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ చూస్తే ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం అద్భుతమైన ఫీచర్లను ముందుకు తీసుకొస్తూ ఉంటాయి. ఇకపోతే తాజాగా ప్రముఖ ఇన్స్టెంట్ మెసేజింగ్ టెలిగ్రామ�
శంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ ఈరోజు తన నాల్గవ ఎలక్ట్రిక్ కారు 'టాటా పంచ్ ఈవీ'ని విడుదల చేసింది. రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్లు, రెండు విభిన్న డ్రైవింగ్ పవర్ట్రెయిన్లతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ దేశంలోనే అత్యంత సురక్షితమైన ఈవీ కారు అని కంపెనీ పేర్కొంది.
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేనివారు లేరు.. దాదాపు అందరు వాడుతున్నారు.. ఫోన్లోనే ముఖ్యమైన పనులు సులువుగా అవుతుండటంతో స్మార్ట్ మొబైల్స్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది.. జనాల అవసరాలకు తగ్గట్లే ఆయా కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్స్ తో మొబైల్స్ ను మార్కెట్ లోకి వదులుతున్నారు.. ఇక విషయానికొస్తే.. ఇంటర�