మనుషులను ఉతికి ఆరేసే మెషీన్లు రాబోతున్నాయి.. రోజంతా రకరకాల పనులతో బాగా అలసిపోయిన వారికి స్నానం చేసే ఓపిక ఉండకపోతే.. మెషీన్ టబ్లో 15 నిమిషాలు కూర్చుంటే చాలు.. కాసేపటి తర్వాత తలతలలాడే శరీరంతో బయటకు వస్తారట.
Technology: భారతదేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 92,000 పేటెంట్ రైట్స్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇది సాంకేతిక, శాస్త్రీయ అభివృద్ధికి కేంద్రంగా భారత్లో పెరుగుతున్న మేధస్సుకు సూచిక అని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ పేర్కొన్నారు.
సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి అనేక పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో డిజిటల్ అరెస్ట్ స్కామ్ చాలా చర్చనీయాంశమైంది. ఈ రకమైన స్కామ్లో.. మోసగాళ్ళు అన్ని రకాల ప్రజల లక్ష్యంగా చేసుకుని, ఆధార్ కార్డ్ లేదా నకిలీ నంబర్ను మిస్ యూజ్ పేరుతో భయపెట్టి ఆపై వారిని డిజిటల్గా అరెస్టు చేస్తారు.
Tech Tips: ఈ రోజుల్లో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు దాదాపు ప్రతిచోటా ఉపయోగించబడుతున్నాయి, అది విద్యార్థి అయినా లేదా ఉద్యోగి అయినా. అయితే కీబోర్డ్లో F, J అక్షరాల క్రింద ఉన్న చిన్న గీతలను ఎప్పుడైనా గమనించారా? అలా అయితే, దాన్ని ఎందుకు అలా డిజైన్ చేశారో తెలుసా? మీకు తెలియకపోతే, ఈ వ్యాసంలో సమాధానం కనుగొనండి. Nidhhi A
ఆపిల్ కొద్ది రోజుల క్రితం ఐఫోన్ 16 సిరీస్ను విడుదలైన విషయం తెలిసిందే. చాలా మంది ఐఫోన్ ప్రియులు దీన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఐఫోన్ 17 సిరీస్కు సంబంధించి లీకైన నివేదికలు వెలువడటం ప్రారంభించాయి.
సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు పెద్దలు. అయితే.. ఇప్పుడున్న టెక్నాలజీతో శరీరంలోని అవయవాలను మార్చుకునే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటికే హీరోలు, హీరోయిన్లు ఇలా చాలా మంది శస్త్ర చికిత్సలను చేయించుకున్న విషయం తెలిసిందే. ముక్కు, దవడ, ఛాతీ ఇలా పలు శరీర అవయవాలకు శస్త్రచికిత్స చేయించుకొని వారికి కావాల్స�
యూట్యూబర్స్కి సంస్థ శుభవార్తనందించింది. షార్ట్స్పై యూట్యూబ్ భారీ ప్రకటన చేసింది. ఇప్పుడు వినియోగదారులు 3 నిమిషాల వరకు అంటే 180 సెకన్ల వరకు షార్ట్లను సృష్టించి అప్లోడ్ చేసే సదుపాయాన్ని పొందుపరిచింది.
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కారు దొంగతనానికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. అయితే ఒక వ్యక్తి తన ఎయిర్పాడ్ల సహాయంతో రూ. 5 కోట్ల విలువైన తన ఫెరారీ కారును కనుగొన్నాడు.
జీవితంలో మొబైల్ ఫోన్ అతి ముఖ్యంగా మారింది. అలాంటిది మొబైల్ ఫోన్ల రేడియేషన్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే.. దీని వల్ల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. ఆధునిక జీవనశైలిలో మొబైల్ ఫోన్ చాలా ముఖ్యమైన విషయం. మనం ఒక్క నిమిషం కూడా మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేము. అయితే ఈ మొబైల్ ఫోన్ల నుండి వెలువడ�
భారత్లో త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈ-కామర్స్ కంపెనీలు తమ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందులో తమ సేల్ను ప్రకటించిన ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి పేర్లు కూడా ఉన్నాయి.