ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేనివారు లేరు.. దాదాపు అందరు వాడుతున్నారు.. ఫోన్లోనే ముఖ్యమైన పనులు సులువుగా అవుతుండటంతో స్మార్ట్ మొబైల్స్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది.. జనాల అవసరాలకు తగ్గట్లే ఆయా కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్స్ తో మొబైల్స్ ను మార్కెట్ లోకి వదులుతున్నారు.. ఇక విషయానికొస్తే.. ఇంటర్నెట్ ఆన్ లో ఉంటే చాలు యాడ్స్ వస్తూనే ఉంటాయి.. కొన్నిసార్లు విసుగు కూడా తెప్పిస్తాయి.. ఏదైన ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడో లేదా .. ఏ మనీ…
టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతుంది.. కొత్త కొత్త పరికరాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.. వంటలను చిటికెలో తయారు చేసే కొన్ని పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి.. అందులో మైక్రో ఒవేన్ కూడా ఒకటి.. దీన్ని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లడానికి వీలుండదు. ఇప్పుడు ఆ సమస్య లేదు. చక్కగా టెక్నాలజీ మరింత వృద్ధి చెందుతున్న తరుణంలో జపనీయులు సరికొత్త మైక్రో ఓవెన్ను తయారు చేశారు. దానిని చూస్తే మైక్రో ఓవెన్ అని అస్సలు అనుకోరు.. ప్రస్తుతం అంతా పోర్టబుల్…
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అందరినీ ఆశ్చర్యపరిచారు. మైక్రోసాఫ్ట్లో చాట్జీపీటీ డెవలపర్ ఓపెన్ఏఐ నుంచి సామర్థ్యంపై నమ్మకం లేదనే కారణంతో ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ తన పదవి నుంచి తొలగించబడ్డారు. కంపెనీ సీఈవో సామ్ ఆల్ట్మన్ సీఈవో పదవి నుంచి తొలగించబడిన వెంటనే ఓపెన్ఏఐ మాజీ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్మన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎస్ డిసెంబర్లో 4G సేవలను చిన్న స్థాయిలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
సరికొత్త సాంకేతికత వేగంగా అందుబాటులోకి వస్తోంది. మనుషులను మోసుకెళ్లే డ్రోన్లు, తొక్కకుండానే వెళ్లే సైకిళ్లు ఇలా సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఇందుకు హైదరాబాద్ వేదిక అవుతోంది. తాజాగా డ్రైవర్ లేకుండా నడిచే కారు ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది.
కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ ఈ ఏడాది సెప్టెంబర్లో వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2, ఎయిర్పాడ్స్ ప్రో (యూఎస్బీ-సి) వేరియంట్లతో పాటు ఐఫోన్ 15 సిరీస్ను విడుదల చేసింది. టెక్ మేకర్ బాక్స్లో ఐఫోన్ను అప్డేట్ చేయడానికి కొత్త ఫీచర్ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
పండుగ సీజన్ విక్రయానికి ముందు శాంసంగ్ తన కొన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. గెలాక్సీ ఎం, గెలాక్సీ ఎఫ్ సిరీస్లలో ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు ఇవ్వబడుతున్నాయి.
Internet Disk: స్మార్ట్ ఫోన్ అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తుంది. అందుకే ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అని తేడాలేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా గడపలేకున్నారు. అయితే ఎక్కువ మంది ఉపయోంచే యాండ్రాయిడ్ ఫోనుల్లో వివో కూడా ఒకటి. ఈ వివో ఫోన్ తయారీ సంస్థ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వివో వై56 ను విడుదల చేసిన విషయం అందరికి సుపరిచితమే. అయితే సోమవారం వివో వై56 మోడల్…
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ రోజు ఈ యాప్ దాని గోప్యత, భద్రత కోసం ప్రతి ఒక్కరి మొదటి ఎంపికగా ఉంది.