భారత్లో త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈ-కామర్స్ కంపెనీలు తమ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందులో తమ సేల్ను ప్రకటించిన ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి పేర్లు కూడా ఉన్నాయి.
Children Using Mobile Health Effects: నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతికత మన రోజువారీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా, పిల్లలు స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు ఇంకా ఇతర మొబైల్ పరికరాలు ఇట్టే లభించే డిజిటల్ యుగంలో పెరుగుతున్నారు. ఈ పరికరాలు విద్య, వినోదం పరంగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, పిల్లలు వాటిని అధికంగా ఉపయోగ
హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని ఇబ్బందులతో ఇంటి నుంచి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తిని ఫిర్యాదు అందిన ఒక గంట వ్యవధిలోనే టెక్నాలజీ సహకారంతో గుర్తించి.. నిండు ప్రాణాన్ని జగద్గిరిగుట్ట పోలీసులు కాపాడారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వినియోగం ఇప్పుడు ప్రతి రంగంలోనూ కనిపిస్తోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) 5 రోజుల ఉచిత ఆన్లైన్ కోర్సును ఆఫర్ చేసింది.
సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫారమ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది ఇన్స్టాగ్రామ్ని ఉపయోగిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో రోజూ పెద్ద సంఖ్యలో కంటెంట్ అప్లోడ్ చేయబడుతుంది.
భూమిపై పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు చావాల్సిందే. పుట్టిన వారు మరణించక తప్పదు..మరణించిన వారు జన్మించక తప్పదని హిందువుల ఆరాధ్య గ్రంధం భగవద్గీత చెబుతోంది.
వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఆ ఫీచర్ గురించి తెలుసుకోండి. ఈ ఫీచర్ సహాయంతో మీరు మీ వాట్సాప్ డీపీని సులభంగా దాచవచ్చు. మీరు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు.
పోలీసింగ్ కోసం సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. ఈ క్రమంలో ఇ-పహారా అప్లికేషన్ ను పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు ప్రారంభించారు.
దేశంలో కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ను కొనుగోలు చేసేందుకు భారతీయులు అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తారు. చాలా మంది భారతీయులు యూఎస్, దుబాయ్, వియత్నాం, పన్నులు తక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల నుండి తక్కువ ధరకు ఐఫోన్లను పొందడాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు, కొన్ని మీడియా నివేదికలు యాపిల్ కంపెనీ ఈ సంవత్సరం నుంచి �