S Jaishankar: దేశ ప్రయోజనాలకు ఏది కరెక్టో అదే చేస్తాం..
- దేశ ప్రయోజనాలకు ఏది సరైందో అదే చేస్తాం..
- ఎలాంటి బెదిరిపులకు భయపడే ప్రసక్తే లేదు..
- గ్లోబలైజేషన్, టెక్నాలజీలపై కలిసికట్టుగా ముందుకు సాగాలి: జైశంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఏది సరైందో అదే చేస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన ఎంపికలపై ఇతరులకు వీటో అధికారం కలిగి ఉండడాన్ని భారత్ ఎప్పటికీ అంగీకరించదని చెప్పుకొచ్చారు. జాతీయ, ప్రపంచ ప్రయోజనాల కోసం ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. అనారోగ్యకరమైన అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, వాతావరణ మార్పులతో ప్రపంచం పోరాటం చేస్తుందన్నారు. ఇక, గ్లోబలైజేషన్, టెక్నాలజీలపై అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని కేంద్రమంత్రి జై శంకర్ పిలుపునిచ్చారు.
Read Also: DaakuMaharaaj : చిన్నిలిరికల్ సాంగ్ ముహూర్తం ఫిక్స్
Also Read
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
- Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
- Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
అయితే, భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.. కానీ, భారతీయతను కోల్పోకుండా ముందుకు కొనసాగాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పుకొచ్చారు. అప్పుడే మనం ప్రపంచంలో అగ్రగామి శక్తిగా ఎదుగుతామని తెలిపారు. భారతదేశం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది.. అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ.. ముందుకు కొనసాగుతుందన్నారు. ఇక,గత దశాబ్ద కాలంగా భారత్ మరింత పురోగమించింది జై శంకర్ తెలిపారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!