S Jaishankar: దేశ ప్రయోజనాలకు ఏది కరెక్టో అదే చేస్తాం..
- దేశ ప్రయోజనాలకు ఏది సరైందో అదే చేస్తాం..
- ఎలాంటి బెదిరిపులకు భయపడే ప్రసక్తే లేదు..
- గ్లోబలైజేషన్, టెక్నాలజీలపై కలిసికట్టుగా ముందుకు సాగాలి: జైశంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఏది సరైందో అదే చేస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన ఎంపికలపై ఇతరులకు వీటో అధికారం కలిగి ఉండడాన్ని భారత్ ఎప్పటికీ అంగీకరించదని చెప్పుకొచ్చారు. జాతీయ, ప్రపంచ ప్రయోజనాల కోసం ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. అనారోగ్యకరమైన అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, వాతావరణ మార్పులతో ప్రపంచం పోరాటం చేస్తుందన్నారు. ఇక, గ్లోబలైజేషన్, టెక్నాలజీలపై అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని కేంద్రమంత్రి జై శంకర్ పిలుపునిచ్చారు.
Read Also: DaakuMaharaaj : చిన్నిలిరికల్ సాంగ్ ముహూర్తం ఫిక్స్
Also Read
అయితే, భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.. కానీ, భారతీయతను కోల్పోకుండా ముందుకు కొనసాగాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పుకొచ్చారు. అప్పుడే మనం ప్రపంచంలో అగ్రగామి శక్తిగా ఎదుగుతామని తెలిపారు. భారతదేశం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది.. అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ.. ముందుకు కొనసాగుతుందన్నారు. ఇక,గత దశాబ్ద కాలంగా భారత్ మరింత పురోగమించింది జై శంకర్ తెలిపారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!