వైసీపీ నేతల మధ్య ఆధిపత్యపోరు పెరిగిపోతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతల మధ్య చీలిక.. విమర్శ, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు నేతలు. వైఎస్సార్ పెన్షన్ కానుక సాక్షిగా విభేదాలు బయటపడ్డాయి. ఈ నెల 2న తణుకులో వైఎస్సార్ పెన్షన్ కానుక ప్రారంభించారు MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంకా రవీంద్ర నాధ్, తణుకు వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ తమ్ముడు సాయి రాం రెడ్డి. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు…
ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేని ఇళ్లపై యజమానులు పూర్తి హక్కు పొందేందుకు వీలుగా వైసీపీ సర్కార్.. ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ స్కీమ్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపై అనేక విమర్శలు కూడా లేకపోలేదు.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సహా విపక్షాలు అన్నీ ఈ పథకంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఈ పథకాన్ని ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నారు. పశ్చిమగోదావరి…
తణుకులోనిలోని ఆంధ్రా షుగర్స్ భారతీయ అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేస్తున్న రాకెట్ ప్రయోగాల్లో కీలక పాత్రను పోషిస్తుంది. ఈ ప్రయోగా లకు కావాల్సిన ద్రవరూప ఇంధనాన్ని రూపొందించడంలో ఆంధ్రా షుగర్స్ విజయం సాధించింది. ఇస్రో- ఆంధ్రాషుగర్స్ సహ కారం 1984లో ప్రారంభం కాగా 1985లో మార్చిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారం భానికి పైలెట్ ప్రాజెక్టు స్థాపనకు ఇస్రో ఆంధ్రా షుగర్స్ కు మధ్య ఒప్పందం జరిగింది.1988 జూలై4 ప్లాంటును జాతికి అంకితం చేశా రు. కీలకమైన అంతరిక్ష పరిశోధన…