Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Tamilnadu

Tamilnadu News

    • హ్యాట్సాఫ్.. మానవత్వం బతికే ఉందని నిరూపించాడు
      #జాతీయం

      హ్యాట్సాఫ్.. మానవత్వం బతికే ఉందని నిరూపించాడు

      ప్రస్తుత కాలంలో ఓ మనిషి మరో మనిషికి సాయం చేయడమే గగనంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా ఓ మూగజీవాన్ని కాపాడి అందరి మన్ననలు పొందుతున్నాడు. తమిళనాడులోని పెరంబలూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కోతిని కాపాడి మానవత్వం చాటుకున్నాడు. ప్రమాదంలో గాయపడిన కోతి పిల్ల శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా తన నోటితో దానికి గాలి అందించాడు. అది భయంతో అతన్ని కొరికినా.. ఆ వ్యక్తి దాని ప్రాణాలు…
    • నేడు తెలుగుతేజం సాయి తేజ అంత్యక్రియలు
      #Top Story

      నేడు తెలుగుతేజం సాయి తేజ అంత్యక్రియలు

      తమిళనాడులో హెలికాఫ్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడకు చెందిన జవాన్‌ లాన్స్‌నాయక్‌ సాయితేజ అంత్యక్రియలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గ్రామ శివారులో సాయితేజకు సైనిక గౌరవవందనం నిర్వహించడానికి చిన్న మైదానాన్ని సిద్ధం చేశారు. మైదానం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.సాయితేజ మృతదేహం గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో… కుటుంబ సభ్యుల DNA శాంపిళ్ల ఆధారంగా గుర్తించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం సాయి భౌతిక కాయం బెంగళూరు…
    • టీకా తీసుకుంటేనే సినిమా థియేట‌ర్‌లోకి అనుమ‌తి…
      #Top Story

      టీకా తీసుకుంటేనే సినిమా థియేట‌ర్‌లోకి అనుమ‌తి…

      క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జలు మ‌ళ్లీ ఆందోళ‌న చెందుతున్నారు.  ఎక్కువ‌మంది గుమికూడ‌వ‌ద్ద‌ని, త‌ప్ప‌నిస‌రిగా మాస్క్‌లు ధ‌రించాల‌ని, టీకాలు వేయించుకోవాల‌ని ప్ర‌భుత్వాలు సూచిస్తున్నాయి.  ఒమిక్రాన్ భ‌యం దేశంలో మొద‌ల‌వ్వ‌డంతో అన్ని రాష్ట్రాలు ఇప్ప‌టికు అప్ర‌మ‌త్తం అయ్యాయి.  క‌రోనా త‌రువాత వ్యాక్సినేష‌న్ కొంత‌మేర మంద‌గించింది.  అయితే, ఒమిక్రాన్ భ‌యంతో తిరిగి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ తిరిగి పుంజుకుంది.   Read: ఆ పార్టీని గెలిపిస్తే నెల‌కు 5 వేలు ఇస్తార‌ట‌…!! ఇక త‌మిళ‌నాడులోని తిరుత్తణలో ఆంక్ష‌లు మ‌రింత…
    • హెలికాప్టర్ ప్రమాదంపై ఊహాగానాలు వద్దు: IAF
      #జాతీయం

      హెలికాప్టర్ ప్రమాదంపై ఊహాగానాలు వద్దు: IAF

      తమిళనాడులో రెండు రోజుల క్రితం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. త్రివిధ దళాల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ జరుపుతోందని IAF వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు విచారణలో బయటకు వస్తాయని.. అప్పటివరకు ప్రమాదంపై ఎటువంటి ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని కోరింది. దర్యాప్తు పూర్తయ్యేవరకు తప్పుడు ప్రచారం వద్దని.. ప్రాణాలు కోల్పోయిన వారి మర్యాదను మనం కాపాడాల్సిన అవసరం ఉందని IAF పేర్కొంది. Read Also: డీఎన్‌ఏ…
    • ప్ర‌త్య‌క్ష‌సాక్షి ఆవేద‌న‌: దేశంకోసం ఇంత‌చేసిన వ్య‌క్తికి మంచినీళ్లు కూడా ఇవ్వ‌లేక‌పోయాం…
      #Top Story

      ప్ర‌త్య‌క్ష‌సాక్షి ఆవేద‌న‌: దేశంకోసం ఇంత‌చేసిన వ్య‌క్తికి మంచినీళ్లు కూడా ఇవ్వ‌లేక‌పోయాం…

      నిన్న మ‌ధ్యాహ్నం సీడిఎస్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణం చేస్తున్న హెలికాప్ట‌ర్ కూనూరు వ‌ద్ద కూలిపోయిన సంగ‌తి తెలిసిందే. టీ ఎస్టేట్‌కు స‌మీపంలో కూలిపోవ‌డంతో అందులో ప‌నిచేస్తున్న కూలి శివ అనే వ్య‌క్తి వెంట‌నే అక్క‌డికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. మంట‌ల్లో కాలిపోతున్న ఓ వ్య‌క్తిని చూశాన‌ని, మంచినీళ్లు అడిగార‌ని, అయితే, నీళ్లు ఇవ్వ‌కుండా గుడ్డ‌లో చుట్టి పైకి తీసుకెళ్లి ఆర్మీకి అప్ప‌గించాన‌ని, మూడు గంట‌ల త‌రువాత చ‌నిపోయి ఆ వ్య‌క్తి బిపిన్ రావ‌త్ అని, దేశానికి ఎంతో సేవ‌చేసిన…
    • క్రాష్ అయ్యే ముందు పొగమంచులోకి కనిపించకుండా పోయిన హెలికాప్టర్
      #వీడియోలు

      క్రాష్ అయ్యే ముందు పొగమంచులోకి కనిపించకుండా పోయిన హెలికాప్టర్

    • హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో.. బ్లాక్ బాక్స్ ల‌భ్యం
      #Top Story

      హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో.. బ్లాక్ బాక్స్ ల‌భ్యం

      హెలికాప్టర్ ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యం అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలకు ఈ బ్లాక్ బాక్స్ దొరికింది. ప్రమాద స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లు… ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలు తెలిపాయి. దీంతో బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఆర్మీ అధికారులు. అనంతరం బ్లాక్ బాక్స్ ను విశ్లేషణ కోసం ఢిల్లీ బృందం ప్రమాద ఘటనా స్థలం నుంచి తీసుకు వెళ్ళింది. కాగా…త‌మిళ నాడు రాష్ట్రంలో నిన్న…
    • చ‌దువుకున్న కాలేజీలో లెక్చ‌ర్ ఇచ్చేందుకు వెళ్తూ…
      #Top Story

      చ‌దువుకున్న కాలేజీలో లెక్చ‌ర్ ఇచ్చేందుకు వెళ్తూ…

      భార‌త్‌లో అత్యంత శ‌క్తివంత‌మైన సైనికాధికారి బిపిన్ రావ‌త్ ఈరోజు మ‌ధ్యాహ్నం హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో క‌న్నుమూశారు.  ఉదయం ఢిల్లి నుంచి త‌మిళ‌నాడులోని వెల్లింగ్ట‌న్ ఆర్మీ క‌ళాశాల‌కు వెళ్తున్న స‌మ‌యంలో కూనూరు వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  ఈ ప్ర‌మాదంలో బిపిన్ రావ‌త్‌, ఆయ‌న భార్య మ‌ధులిక‌, మ‌రో 11 మంది సైనికులు మృతి చెందారు.  ఉత్త‌రాఖండ్‌లోని పౌరీ జిల్లాలో జ‌న్మించిన బిపిన్ రావ‌త్ ప్రాథ‌మిక విద్య‌ను డెహ్ర‌డూన్‌, సిమ్లాలో పూర్తిచేశారు.  తండ్రి ఇచ్చిన స్పూర్తితో నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీలో…
    • తమిళనాడులో ఒకవైపు వర్షాలు.. మరోవైపు భూకంపం.. వణికిపోతున్న ప్రజలు
      #Top Story

      తమిళనాడులో ఒకవైపు వర్షాలు.. మరోవైపు భూకంపం.. వణికిపోతున్న ప్రజలు

      తమిళనాడులోని వెల్లూరులో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో పలుచోట్ల భూమి బీటలు వారడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో నిద్రపోతున్న ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.6గా తీవ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. వెల్లూరుకు 59 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని వారు తెలిపారు. భూ అంతర్భాగంలో 25 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ అధికారులు పేర్కొన్నారు. అయితే భూకంపం వల్ల…
    • ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వ‌ర్షాలు… 200 ఏళ్లలో ఇలా జ‌ర‌గ‌డం నాలుగోసారి…
      #Top Story

      ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వ‌ర్షాలు… 200 ఏళ్లలో ఇలా జ‌ర‌గ‌డం నాలుగోసారి…

      బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం కార‌ణంగా త‌మిళనాడులో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ వ‌ర్షాల ధాటికి లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.  ఇప్ప‌టికే 8 జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన స‌ర్కార్, ప్ర‌జ‌లను అప్ర‌మ‌త్తం చేస్తూ సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.  ఇక చెన్నైని వ‌ర్షాలు ముంచెత్తున్నాయి.  చ‌లి, వ‌ర్షాల‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు.   Read: దేశంలో చ‌మురుధ‌ర‌లు దిగిరాబోతున్నాయా? ఇన్ని రోజులుగా, ఈ స్థాయిలో వ‌ర్షాలు కుర‌వ‌డం ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేద‌ని, భారీ వ‌ర్షాల‌తో అనేక ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని…
    ←1…3132333435…39→

తాజావార్తలు

  • PM Modi: కువైట్ యువరాజు ఖాలిద్‌కు మోడీ ఫోన్.. ఏం సంభాషించారంటే..!

  • Volkswagen కార్లపై భారీ డిస్కౌంట్.. రూ.4.5 లక్షల వరకు ఆదా..

  • Telangana CS: తెలంగాణ సీఎస్ పదవీ కాలం పొడిగింపు..

  • Andhra Pradesh: ‘దివ్యాంగ శక్తి’ పథకం.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు..

  • PAN Card New Rules 2026: పాన్ కార్డ్ అప్లికేషన్ రూల్స్ ఛేంజ్.. ఏప్రిల్ 1 నుండి ఈ డాక్యూమెంట్స్ ఉండాల్సిందే!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions