Home
T20 World Cup
T20 World Cup News
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
Women’s T20 World Cup 2026: ఈ ఏడాది ఆరంభంలో చారిత్రాత్మకంగా మహిళల వన్డే ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న భారత మహిళల జట్టు ఇప్పుడు మరో ఐసీసీ ట్రోఫీపై కన్నేసింది. ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరగనున్న 2026 మహిళల టీ20 ప్రపంచకప్ లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా మొదటి టీ20 ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. భారత్ ఈ ప్రతిష్టాత్మక సిరీస్ లో జూన్ 14న ఎడ్జ్బాస్టన్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్… -
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
Ind W vs Eng W: మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కార్డిఫ్ వేదికగా బుధవారం జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఇంగ్లండ్ మహిళల జట్టు ఐదు పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు లక్ష్యానికి చేరువైనప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు… -
IND vs NZ: T20 వరల్డ్ కప్ ఫైనల్లో టాస్ మినీ-ఫైనల్ అవుతుందా?.. IND vs NZ ఫైనల్లో టాస్ ఎందుకు కీలకం
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ICC Men’s T20 World Cup 2026 ఫైనల్లో భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్ టాస్ ఫలితం మ్యాచ్ ఫలితాన్ని బాగా ప్రభావితం చేయవచ్చు. ఈ మ్యాచ్ నైట్ గేమ్ కావడం, డ్యూ (బియర్) ఫ్యాక్టర్, పిచ్ ప్రవర్తన వల్ల టాస్ గెలిచిన టీమ్కు పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది. చాలా మంది ఎక్స్పర్ట్స్ దీన్ని “మినీ-ఫైనల్” అని పిలుస్తున్నారు. ఈ వేదికలో T20Iలలో ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ సాధారణంగా 180+… -
T20 World Cup Semi-Finals: సెమీస్కు ముందు టీమిండియాకు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యరీ బ్రూక్ హెచ్చరిక..
T20 World Cup Semi-Finals: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ బెర్తుల కోసం పోటీ జరుగుతోంది. అందరి కళ్లు ఇప్పుడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్పై నెలకొంది. టీమిండియా మరోసారి ఫైనల్స్కు వెళ్లి కప్ కొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గురువారం వాంఖడే వేదికగా ఇరు జట్ల మధ్య సెమీస్ జరగబోతున్న తరుణంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే సెమీస్కు ముందు భారత్కు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ హెచ్చరికలు పంపారు. Read Also: Summer Alert… -
Mohammad Amir: “అది ఫీల్డింగ్ హా.. మీకు క్రికెట్ రాదు”.. భారత్పై మరోసారి విషం కక్కిన పాక్ మాజీ ప్లేయర్..
Mohammad Amir: టీ20 వరల్డ్ కప్లో టీమిండియా సెమీఫైనల్కు చేరింది. భారతీయులందరూ సంతోషంగా ఉన్నారు. కానీ.. పాకిస్థాన్ మాజీ ప్లేయర్లు, ఆ దేశస్థులకు మాత్రం కడుపు మంట పెరిగింది. ఇండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. తర్వాత సూపర్-8 నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో భారత ప్లేయర్ల తీరుపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆమిర్ ప్రత్యేకంగా ఫీల్డింగ్ను విమర్శించాడు. మూడు–నాలుగు క్యాచ్లు మిస్ అయ్యాయని,… -
IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!
T20 World Cup : టీ20 వరల్డ్ కప్లో భారత్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో వెస్టిండీస్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. సంజు శాంసన్ తన కెరీర్లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్తో భారత్ను గెలుపు తీరాలకు చేర్చాడు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10)… -
Rinku Singh: టీమిండియాకు బిగ్ షాక్.. జింబాబ్వే మ్యాచ్కు రింకూ సింగ్ దూరం..!
Rinku Singh: సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయంతో టీ20 వరల్డ్ కప్లో భారత్ జట్టు సెమీస్ ఆశలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వే, వెస్టిండీస్తో జరిగే మ్యాచులు కీలకంగా మారాయి. ఈ మ్యాచుల్లో భారత్ భారీ విజయం సాధిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇలాంటి తరుణంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత హిట్టర్ రింకూ సింగ్ అత్యవసర కుటుంబ కారణాల వల్ల టీమ్ను వీడినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, రింకూ తండ్రి ఆరోగ్యం… -
T20 World Cup: హే బ్రో మీ ఆటిట్యూడ్ మార్చుకోండి.. లేకపోతే సెమీస్ కి వెళ్లలేరు..
T20 World Cup: అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 76 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో టీ20 వరల్డ్కప్ మ్యాచుల్లో టీమిండియా వరుస విజయాలకు (12) బ్రేక్ పడింది. దీంతో భారత్ సెమీస్ వెళ్లే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. -
Pakistan Cricket: ‘‘నోరు మూసుకుని ఆడు’’.. పాక్ ప్లేయర్పై మాజీల ఆగ్రహం..
Pakistan Cricket: టీమిండియా చేతిలో ఘోర పరాజయం పాకిస్తాన్ క్రికెట్లో అంతర్గత విభేదాలకు కారణమవుతోంది. మాజీలు, ప్రస్తుత పాకిస్తాన్ టీం ప్లేయర్లపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సీనియర్లుగా భావిస్తున్న బాబర్ అజం, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్లను ఏకిపారేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్లో ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోవడానికి ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే, మాజీలను ఉద్దేశించి ఆల్-రౌండర్ షాదాబ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. మాజీల విమర్శలపై షాదాబ్… -
T20 WC 2026: సెమీస్ లో భారత్-పాక్ క్లాష్?.. మాజీ భారత క్రికెటర్ల షాకింగ్ ప్రిడిక్షన్స్!
T20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 రౌండ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్లు సెమీఫైనలిస్టులను (టాప్-4 జట్లు) ప్రిడిక్ట్ చేశారు. స్టార్ స్పోర్ట్స్ వీడియోలో వారి అభిప్రాయాలు వెల్లడయ్యాయి. చాలామంది భారత్, సౌతాఫ్రికా జట్లను సెమీస్ కి అర్హత సాధిస్తాయని భావిస్తున్నారు. కానీ కొందరు వరుణ్ ఆరన్, సంజయ్ బంగార్ వంటి వారు పాకిస్తాన్ను కూడా సెమీస్ కి చేరుతుందని అంచనా వేశారు. దీంతో భారత్ vs పాకిస్తాన్ సెమీఫైనల్ మళ్లీ…
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..