Mohammad Amir: నిన్న భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విజయంతో భారత్ సెమీస్కు చేరింది. గతంలో భారత్ సెమీస్కు చేరడం అసాధ్యం అని ప్రగల్భాలు పలికిన పాక్ మాజీ ప్లేయర్స్కు కర్రు కాల్చి వాత పెట్టనట్లయింది. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సొంత దేశంలోనూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోతుందని ఆమిర్ ముందుగానే…
Sanju Samson: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో వెస్టిండీస్ భారత్పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మైదానంలో భావోద్వేగ క్షణం చోటు చేసుకుంది. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసేందుకు సంజూ చేసిన కృషిని భారత్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మ్యాచ్ గెలిచిన తర్వాత సంజూ శామ్సన్ ఆవేశంతో హెల్మెట్ను గాల్లోకి విసిరేయడం, చేతులను ఆకాశం వైపు ఎత్తి దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం అభిమానులను కదిలించింది. ఎన్నో రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న సంజూ సమాధానమిచ్చాడు. అయితే..…
Sri Lanka vs Pakistan: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్లో భాగంగా నేడు శ్రీలంక, పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలోకి దిగిన పాకిస్థాన్ వీర బాదుడు బాదింది. ఓపెనర్ ఫర్హాన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. చివరి ఓవర్ వరకు క్రీజ్లో ఉన్న ఫర్హాన్ 100 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. ఫఖర్ జమాన్ సైతం 84 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాకిస్థాన్…
Pakistan vs Sri Lanka: టీ20 ప్రపంచ కప్ సూపర్-8 గ్రూప్-2లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. డూ ఆర్ డై మ్యాచ్లో పాక్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. శ్రీలంక సొంత గడ్డ పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 64 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించాలి. ఈ మ్యాచ్లో ఒక వేళ శ్రీలంక గెలిస్తే నెట్రన్రేట్తో సంబంధం…
SA vs WI: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 గ్రూప్-1లో భాగంగా అహ్మదాబాద్ లో సౌతాఫ్రికా వెస్టిండీస్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేవలం 16.1 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడంతో జట్టు ఒక దశలో 83/7 వద్ద కష్టాల్లో పడింది. అయితే…
IND vs NED: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశను అజేయంగా ముగించాలని భారత్ నేడు నెదర్లాండ్స్తో బరిలోకి దిగుతోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్తో టీమిండియా తలపడనుంది. పాకిస్థాన్పై 61 పరుగుల ఘన విజయం భారత్ ను సూపర్ 8 దశకు చేర్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టు ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఇది కేవలం ఫార్మాలిటీ మ్యాచ్ కాదనే చెప్పవచ్చు.…
టీ20 వరల్డ్కప్ 2026లో పాకిస్థాన్ జట్టు పరిస్థితి ప్రస్తుతం ఆ దేశ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి 15న భారత్తో జరిగే లీగ్ మ్యాచ్ను బహిష్కరించడం వల్ల పాక్ ఒక మ్యాచ్ను కోల్పోయింది. అంతేకాదు కీలకమైన రెండు పాయింట్లు కూడా టీమిండియా ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ స్టేజ్లో పాకిస్థాన్కు ఒత్తిడి మరింత పెరిగింది. ప్రస్తుత ఫార్మాట్ ప్రకారం.. ఒక జట్టు రెండు మ్యాచ్లు ఓడితే సూపర్ 8 అవకాశాలు దాదాపుగా ముగిసినట్టే. ఇప్పటికే…